Mandi Shivaratri Fair : శివరాత్రి నుంచి ఏడు రోజులపాటు జరిగే జాతర… దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తుల హాజరు
ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక పండగ శివరాత్రి నేడు..దేశవ్యాప్తంగా శివాలయాల్లో విశేషంగా పూజలు జరుగుతున్నాయి. శివయ్యకు అభిషేకాలు చేస్తూ... శివనామస్మరణతో తరిస్తున్నారు.. అయితే ఈ శివరాత్రి రోజు హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లా అయితే కైలాసాన్ని తలపిస్తుంది. ఇక్కడ ఏడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు.. ఎన్నో విశేషాల సమాహారం మండి శివరాత్రి మహోత్సవం...
Most Read Stories