AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు చేరుకున్న బిసారియా

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు చేయడంతో పాకిస్థాన్‌లో భారత్‌ రాయబారిగా ఉన్న అజయ్‌బిసారిగా భారత్‌ తిరిగి వచ్చారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు రద్దు చేసుకున్న పాక్.. బిసారియాను తమ దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన సొంతగడ్డకు తిరిగి వచ్చేశారు. అయితే శనివారం ఆయన ఇస్లామాబాద్ విడిచి దుబాయ్ మీదుగా ఇండియాకు చేరుకున్నట్టుగా సమాచారం. మన దేశానికి పాక్ దేశానికి సంబంధించి రాయబారిని పంపేందుకు నిరాకరించింది. దౌత్యపరంగా పాకిస్థాన్‌ తీసుకున్న […]

భారత్‌కు చేరుకున్న  బిసారియా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 12, 2019 | 3:10 PM

Share

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు చేయడంతో పాకిస్థాన్‌లో భారత్‌ రాయబారిగా ఉన్న అజయ్‌బిసారిగా భారత్‌ తిరిగి వచ్చారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు రద్దు చేసుకున్న పాక్.. బిసారియాను తమ దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన సొంతగడ్డకు తిరిగి వచ్చేశారు. అయితే శనివారం ఆయన ఇస్లామాబాద్ విడిచి దుబాయ్ మీదుగా ఇండియాకు చేరుకున్నట్టుగా సమాచారం. మన దేశానికి పాక్ దేశానికి సంబంధించి రాయబారిని పంపేందుకు నిరాకరించింది. దౌత్యపరంగా పాకిస్థాన్‌ తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షించాలని ఆ దేశానికి భారత్‌ విజ్ఞప్తి చేసినా సరే పట్టించుకోలేదు.