AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనిమనిషిని వేధించిన భారతీయ దంపతులకు జైలుశిక్ష

భారతీయ పని మనిషిని ఆ సైకో దంపతులు నరకం చూపించారు. రోజుకో రకం టార్చర్ చూపించారు. దేశం గానీ దేశంలో చిత్రవధకు గురిచేశారు. ఆ దంపతులు పెట్టే బాధ భరించలేక కోర్టును ఆశ్రయించింది. ఆ జంట బండారం బయటపడడంతో.. అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. అంతేకాదు సుమారు 5,500 సింగపూర్ డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

పనిమనిషిని వేధించిన భారతీయ దంపతులకు జైలుశిక్ష
Balaraju Goud
|

Updated on: Aug 21, 2020 | 7:27 PM

Share

భారతీయ పని మనిషిని ఆ సైకో దంపతులు నరకం చూపించారు. రోజుకో రకం టార్చర్ చూపించారు. దేశం గానీ దేశంలో చిత్రవధకు గురిచేశారు. ఆ దంపతులు పెట్టే బాధ భరించలేక కోర్టును ఆశ్రయించింది. ఆ జంట బండారం బయటపడడంతో.. అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. అంతేకాదు సుమారు 5,500 సింగపూర్ డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

భారత్‌కు చెందిన ఫరా తెహ్సీన్, మహ్మద్ తస్లీమ్ అనే దంపతులు కొంతకాలంగా సింగపూర్‌లో నివసిస్తున్నారు. ఇదే క్రమంలో ఇది అవసరాలను పనులు చేసేందుకు వారు అమన్‌దీప్ కౌర్ అనే భారతీయు మహిళను తమ ఇంట్లో పనిమనిషిగా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫరా తెహ్సీన్, మహ్మద్ తస్లీమ్ దంపతులు అమన్‌దీప్ కౌర్‌ను శారీరకంగా, మానసింగా వేధించారు. తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఆమె అక్కడి కోర్టును ఆశ్రయించింది.

ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. అమన్‌దీప్ కౌర్‌పై ఫరా తెహ్సీన్, మహ్మద్ తస్లీమ్ దంపతులు ఇద్దరూ భౌతిక దాడి చేసినట్లు నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెను వారిద్దరూ మానసికంగా హింసించినట్లు కోర్టు గుర్తించింది. దీంతో.. కోర్టు.. ఫరా తెహ్సీన్‌కు 21నెలల జైలు శిక్షను విధించింది. మహ్మద్ తస్లీమ్‌కు నాలుగు నెలలపాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా అమన్‌దీప్ కౌర్‌కు సుమారు 5,500 సింగపూర్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని కోర్టు వారిని ఆదేశించింది.

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!