AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్, చిలీ ఒప్పందం

శాంటియాగో : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్, చిలీలు ఇకపై సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం చిలీలో పర్యటిస్తున్నారు. గనులు, సంస్కృతి, దివ్యాంగుల సాధికారతకు సంబంధించిన మూడు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇండియా-చిలీ బిజినెస్ ఫోరంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆర్థిక భాగస్వామ్యం పెంపుదలకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. భారత్‌కు లాటిన్ […]

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్, చిలీ ఒప్పందం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 8:07 PM

Share

శాంటియాగో : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్, చిలీలు ఇకపై సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం చిలీలో పర్యటిస్తున్నారు. గనులు, సంస్కృతి, దివ్యాంగుల సాధికారతకు సంబంధించిన మూడు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇండియా-చిలీ బిజినెస్ ఫోరంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆర్థిక భాగస్వామ్యం పెంపుదలకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. భారత్‌కు లాటిన్ అమెరికా ప్రాంతంలో చిలీ ఆరో పెద్ద భాగస్వామి అన్నారు. చిలీ యూనివర్సిటీకి చెందిన యువ శాస్త్రవేత్తలతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమావేశమయ్యారు.

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు