ఓ వైపు ప్రాణాలు పోతుంటే.. స్కోర్ ఎంతో కావాలా.. మంత్రిపై నెటిజన్స్ ఫైర్
బీహార్ మంత్రి మంగల్ పాండే వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన మ్యాచ్కు సంబంధించిన వివరాల్ని అడిగినట్లు కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు చిన్నారుల ప్రాణాలు పోతుంటే క్రికెట్ స్కోర్ కావాల్సి వచ్చిందా.. ? అని ప్రశ్నిస్తున్నారు. బీహార్లోని ఏఈఎస్ అనే వ్యాధి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో కలిసి మంగల్ పాండే చర్చలు జరిపారు. ఆ సమయంలో మ్యాచ్ స్కొరెంత అని అక్కడున్నవారిని అడిగారు. ఈ […]
బీహార్ మంత్రి మంగల్ పాండే వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన మ్యాచ్కు సంబంధించిన వివరాల్ని అడిగినట్లు కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు చిన్నారుల ప్రాణాలు పోతుంటే క్రికెట్ స్కోర్ కావాల్సి వచ్చిందా.. ? అని ప్రశ్నిస్తున్నారు.
బీహార్లోని ఏఈఎస్ అనే వ్యాధి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో కలిసి మంగల్ పాండే చర్చలు జరిపారు. ఆ సమయంలో మ్యాచ్ స్కొరెంత అని అక్కడున్నవారిని అడిగారు. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
#WATCH Bihar Health Minister Mangal Pandey asks for latest cricket score during State Health Department meeting over Muzaffarpur Acute Encephalitis Syndrome (AES) deaths. (16.6.19) pic.twitter.com/EVenx5CB6G
— ANI (@ANI) June 17, 2019