సీఆర్పీఎఫ్‌పై ఉగ్రవాదుల దాడి.. ఐదుగురికి గాయాలు

జమ్మూ కశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హైవేపై గస్తీ కాస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

సీఆర్పీఎఫ్‌పై ఉగ్రవాదుల దాడి.. ఐదుగురికి గాయాలు
Follow us

|

Updated on: Oct 05, 2020 | 2:10 PM

జమ్మూ కశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హైవేపై గస్తీ కాస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనగర్ జిల్లా శివార్లలోని పాంపూర్ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) కు చెందిన రోడ్ ఓపెనింగ్ పార్టీ (ఆర్‌ఓపి) పై ఉగ్రవాదులు సోమవారం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. జాతీయ రహదారి 44పై టాంగాన్ బైపాస్ సమీపంలో 110 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆర్ఓపి పార్టీ జవాన్లు పహారా కాస్తున్నారు. ఒక్కసారిగా జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్ సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. గాయపడ్డవారిని చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్ ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన వెంటనే దాడి చేసిన వారిని పట్టుకోవటానికి మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..