AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫ్ఘన్‌లో బాంబు పేలుడు.. 15 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు

ఆప్ఘనిస్తాన్‌ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తూర్పు ఆప్ఘనిస్తాన్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది పౌరులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

ఆఫ్ఘన్‌లో బాంబు పేలుడు.. 15 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
Balaraju Goud
|

Updated on: Dec 18, 2020 | 7:36 PM

Share

ఆప్ఘనిస్తాన్‌ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తూర్పు ఆప్ఘనిస్తాన్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది పౌరులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దాదాపు 20 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా బాంబు పేలుడు జరిగినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారీఖ్ అరియన్ వెల్లడించారు.

గిలాన్ జిల్లాలోని గజినీ ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా.. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా, ఈ పేలుడుకు కారణం తాలిబన్ల పనేనని భద్రతా బలగాలు ప్రాథమికంగా భావిస్తున్నాయి. గజినీ ప్రావిన్స్‌లో ప్రభుత్వ బలగాలకు, తాలిబన్లకు నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంది. ఆ ప్రాంతం కాల్పుల మోతతో అట్టుడుకుతూనే ఉంది.

Follow Us
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!