ఈసీ కోడ్‌తో చంద్రబాబు గప్‌చుప్..

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న సమీక్షలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ.. కోడ్ అమలులో ఉన్న సమయంలో సమీక్షలు చేయడం, నియమావళిని ఉల్లంఘించడమే అంటున్నాయి ఈసీ వర్గాలు. కాగా.. ఎలక్షన్ కమిషన్ నియమావళికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో.. శాంతి భద్రతలపై నిర్వహించనున్న సమీక్షను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. దీనికి బదులు లా అండ్ ఆర్డర్‌పై హోం శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం బ్రీఫ్ చేశారు. నియమావళి […]

ఈసీ కోడ్‌తో చంద్రబాబు గప్‌చుప్..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 19, 2019 | 6:16 PM

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న సమీక్షలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ.. కోడ్ అమలులో ఉన్న సమయంలో సమీక్షలు చేయడం, నియమావళిని ఉల్లంఘించడమే అంటున్నాయి ఈసీ వర్గాలు. కాగా.. ఎలక్షన్ కమిషన్ నియమావళికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో.. శాంతి భద్రతలపై నిర్వహించనున్న సమీక్షను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. దీనికి బదులు లా అండ్ ఆర్డర్‌పై హోం శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం బ్రీఫ్ చేశారు. నియమావళి అమలులో ఉన్నందున సమీక్షలు నిర్వహించేకంటే బ్రీఫింగ్ చేయడం మేలని అధికారులకు సీఎం కూడా సూచించారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీఎం, మంత్రులు కొన్నింటిపైనే సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల క్రిష్ణ ద్వివేది వెల్లడించారు. అలాగే.. వీడియో కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహించరాదని.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పరిస్థితిని సమీక్షించేందుకు, బాధితులకు సాయం చేసేందుకు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని స్ఫష్టం చేశారు. అది కూడా కొన్ని షరతులతో మాత్రమేనని అన్నారు ద్వివేది. వచ్చే నెల 27 వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటున్నందున ఈ విషయాలను గుర్తుంచు కోవాలని సూచించారు.

ఇక ఇదే విషయంపై ఎన్నికల కమిషన్‌ను కలిసింది వైసీపీ. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రికి, అధికారపార్టీకి కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు