తయారీ విధానం : ముందుగా పాన్ పెట్టి, అందులో కొంచెం నెయ్యి వేసి దానిని తక్కువ మంటపై మంచిగా వేయించుకోవాలి.
తయారీ విధానం
తర్వాత అందులో కొన్ని నీరు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన సేమియాను పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత పెరుగు తీసుకొని దానిని మంచిగా కలుపుకోవాలి.
సేమియా ఉడకబెట్టుకోవడం
ఇప్పుడు సేమియాను పెరుగులో వేసి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు , ఎండు మిర్చి , అల్లం తరుగు అన్నీవేసి పోపు పెట్టుకోవాలి.
సేమియా పెరుగు
తర్వాత పోపులో పెరుగు సేమియా కలిపిన మిశ్రమం వేయాలి. అంతే కమ్మ కమ్మని పెరుగు సేమియా రెడీ. మరి మీరు ట్రై చేయండి.