AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫొని తుఫాను: ఒడిశాలో పర్యటించనున్న మోదీ

ఫొని తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒడిశాలో పర్యటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్దమయ్యారు. సోమవారం ఆయన ఒడిశాలో పర్యటించనున్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. కాగా ఫొని తుఫాను బలహీనపడటంతో ఒడిశా కాస్త తేరుకుంది. వివిధ ప్రాంతాల్లో 34సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. కాగా ఫొని వలన ఒడిశాలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. Day after tomorrow, on the 6th […]

ఫొని తుఫాను: ఒడిశాలో పర్యటించనున్న మోదీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 04, 2019 | 11:06 AM

Share

ఫొని తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒడిశాలో పర్యటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్దమయ్యారు. సోమవారం ఆయన ఒడిశాలో పర్యటించనున్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. కాగా ఫొని తుఫాను బలహీనపడటంతో ఒడిశా కాస్త తేరుకుంది. వివిధ ప్రాంతాల్లో 34సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. కాగా ఫొని వలన ఒడిశాలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.