యూపీలో మరో ఎన్‌కౌంటర్‌..గాయాలతో పట్టుబడ్డ క్రిమినల్..

ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రిమినల్స్‌ వేట కొనసాగుతోంది. శుక్రవారం నాడు మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై క్రిమినల్స్ కాల్పులకు దిగింది తెలిసిందే. ఈ ఘటనలో..

యూపీలో మరో ఎన్‌కౌంటర్‌..గాయాలతో పట్టుబడ్డ క్రిమినల్..
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 5:14 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రిమినల్స్‌ వేట కొనసాగుతోంది. శుక్రవారం నాడు మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై క్రిమినల్స్ కాల్పులకు దిగింది తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీతో సహా.. ముగ్గురు ఎస్సైలు.. మరో నలుగురు కానిస్టేబుల్లు మరణించారు. అయితే ఈ ఘటన తర్వాత పోలీసులు క్రిమినల్స్‌ను పట్టుకోవడంపై ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గౌతమ్‌ బుద్ద నగర్‌లోని దాద్రీ పట్టణంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను గుర్తించారు. పోలీసులను గమనిచించిన ఆ క్రిమినల్ తన దగ్గర ఉన్న తుపాకీతో పోలీసులపై కాల్పులకు దిగాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎదురు కాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో సదరు క్రిమినల్‌ కాలుకు బుల్లెట్‌ దిగింది. దీంతో అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్‌ డీసీపీ రాజేష్ సింగ్ స్పందించారు. గాయపడ్డ క్రిమినల్‌పై అనేక కేసులు ఉన్నాయని.. ఇతని ముఠాపై ఆరా తీస్తున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం నుంచి ఓ బైక్‌తో పాటు.. తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?