2026లో ఈగ రీ రిలీజ్ కు ఏర్పాట్లు వీడియో
ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి సుదీర్ఘ విరామం తీసుకున్నారు. వారణాసి చిత్రం 2027లో రానుండగా, ఆ గ్యాప్ను పూరించడానికి జక్కన్న టీమ్ ఈగ సినిమాను 2026లో రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించింది. బాహుబలి ది ఎపిక్ విజయం తర్వాత, ఈ క్లాసిక్ను లేటెస్ట్ టెక్నాలజీతో రీ మాస్టర్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ట్రిపుల్ ఆర్ విజయవంతం అయిన తర్వాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఆయన తదుపరి చిత్రం వారణాసి 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ విరామం వల్ల ప్రేక్షకులు రాజమౌళి మార్క్ విజువల్స్ ను మిస్ కాకుండా ఉండేందుకు ఆయన ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవలే బాహుబలి సినిమాను బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రీ-రిలీజ్ చేసి సాంకేతికంగానూ అప్గ్రేడ్ చేశారు. ఇది ఘన విజయం సాధించడంతో, ఇప్పుడు మరో రాజమౌళి క్లాసిక్ను రీ-రిలీజ్ చేయడానికి ఆయన బృందం సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

