AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…

Coronavirus: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య ఐదుకు చేరుకుంది. ముంబైకి చెందిన 63 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక ముంబైలో ఇది కరోనాతో రెండో మరణం కావడం గమనార్హం. అటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆదివారం కొత్తగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో 6, పూణేలో 4 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. […]

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు...
Ravi Kiran
|

Updated on: Mar 22, 2020 | 2:19 PM

Share

Coronavirus: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య ఐదుకు చేరుకుంది. ముంబైకి చెందిన 63 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక ముంబైలో ఇది కరోనాతో రెండో మరణం కావడం గమనార్హం. అటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆదివారం కొత్తగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో 6, పూణేలో 4 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీనితో మొత్తంగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 74కు చేరింది.

For More News:

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..

తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!

వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..