కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…

Coronavirus Scare: కరోనా వైరస్ భయంతో కోల్‌కతాలోని దమ్‌దమ్‌ కేంద్ర ఖారాగారంలోని ఖైదీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. తమను వెంటనే బెయిల్‌పై విడుదల చేసి కరోనా బారిన పడకుండా ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఖైదీలు అయితే ఏకంగా జైలు అధికారులపై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ దాడిలో పలువురు ఖైదీలకు గాయాలు కావడంతో వారిని తక్షణమే […]

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు...
Follow us

|

Updated on: Mar 22, 2020 | 2:18 PM

Coronavirus Scare: కరోనా వైరస్ భయంతో కోల్‌కతాలోని దమ్‌దమ్‌ కేంద్ర ఖారాగారంలోని ఖైదీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. తమను వెంటనే బెయిల్‌పై విడుదల చేసి కరోనా బారిన పడకుండా ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఖైదీలు అయితే ఏకంగా జైలు అధికారులపై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ దాడిలో పలువురు ఖైదీలకు గాయాలు కావడంతో వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారి ఒకరు తెలియజేశారు.

కాగా, దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఈ నెల 31 వరకు ఎలాంటి ములాఖత్‌లు ఉండవని జైలు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సుమారు పదేళ్లకు పైగా జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు సత్ప్రవర్తన కింద 15 రోజుల పెరోల్ ఇవ్వడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయం కొంతమంది ఖైదీలకు ఆగ్రహం తేవడంతో జైలుకు నిప్పంటించారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది సాయంతో అధికారులు మంటలను అర్పినట్లు సమాచారం.

For More News:

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..

తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…

కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!

వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..