దూసుకోస్తోన్న కరోనా సెకండ్ వేవ్, 16 రాష్ట్రాల్లో డేంజర్‌ బెల్స్‌.. కరీంనగర్‌ 36 ప్లస్‌.. పశ్చిమగోదావరిలోనూ అలజడి

అయిపోయిందిలే అని ఊపిరిపీల్చుకుంటున్న వేళ దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి. దేశంలోని తెలుగు రాష్ట్రాలు సహా మొత్తంగా 16 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి..

దూసుకోస్తోన్న కరోనా సెకండ్ వేవ్, 16 రాష్ట్రాల్లో డేంజర్‌ బెల్స్‌.. కరీంనగర్‌ 36 ప్లస్‌.. పశ్చిమగోదావరిలోనూ అలజడి
Follow us

|

Updated on: Feb 23, 2021 | 7:10 PM

అయిపోయిందిలే అని ఊపిరిపీల్చుకుంటున్న వేళ దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి. దేశంలోని తెలుగు రాష్ట్రాలు సహా మొత్తంగా 16 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌తో జడలు విప్పుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మళ్లీ కరోనా భయంతో హడలిపోతోంది. ఇలాఉంటే, భారత్‌లో కొత్తగా పదివేలకు పైగా కరోనా కేసులు రికార్డులెక్కాయి. 78 మంది చనిపోయారు. అటు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరిలోనూ సెకండ్‌ వేవ్ కలవరం పుట్టిస్తోంది.

అప్పట్లో కరోనా వైరస్‌ క్యారీ అయింది కూడా కరీంనగర్‌ రూట్లోనే. ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్లకి కరోనా సోకడంతో జిల్లా ప్రజలు మొత్తం భయాందోళనలకు గురయ్యారు. గండం గడిచెర సుమతి అనుకునేలోపే ..తాజాగా మళ్లీ గత్తెర తెరపైకి రానే వచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో మళ్లీ కరోనా కలకలం షురూ అయింది. చేగుంట.. దుర్శేడు గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు తేలాయి. బంధువు అంత్యక్రియలకు వెళ్తే 30 మందికి కరోనా సోకింది. ఈ షాక్‌ నుంచి తేరుకోక ముందే కోరుట్లలో బ్యాంక్‌ ఉద్యోగులకు పాజిటివ్‌ అని తేలింది. ఒక్క కరీంనగర్‌ సిటీలో 18 టోటల్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 36 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ఆగమేఘాల మీద శానిటేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేశారు. మెడికల్‌ టీమ్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌ వణికిస్తున్నా.. జనంలో మాత్రం నిర్లక్ష్యాన్ని వీడ్డం లేదు. చాలా మంది భౌతిక దూరం పాటించడంలేదు. మాస్క్‌లను ధరించడంలేదు. ఇది లైట్‌గా తీసుకునే వ్యవహారం కాదు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రజారవాణాపై పరిమితులు విధించారు. రాజస్థాన్‌లోనైతే ఏకంగా 144 సెక్షన్‌ కొనసాగుతోంది. మాస్క్‌ ధరించకపోతే మహారాష్ర్టలో 2వందల జరిమానా విధిస్తున్నారు. మరి తెలుగు రాష్ర్టాల్లో పరిస్థితి ఏంటి?.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సోమవారం ఒక్కరో జే 36 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. నిబంధనలు పాటించకపోవడమే ముప్పుకు మూలకారణం. నిర్లక్ష్యం తగదు. సెకండ్‌ వేవ్‌ టచ్‌ చేయకముందో ఫ్రంట్‌ వారియర్స్‌గా ప్రతీ ఒక్కరూ స్వీయరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మళ్లీ వచ్చింది.

Read also :

GVMC : టీడీపీ నుంచి నామినేషన్‌ వేసిన అభ్యర్థులపైనే ఫోకస్‌.. స్టీల్‌ సిటీలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ షురూ చేసిన అధికార వైసీపీ

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు