AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 

మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఫోన్ ఏ మెసేజ్ వచ్చినా..

మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 
Mobile Users
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2021 | 4:45 PM

Share

మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఫోన్ ఏ మెసేజ్ వచ్చినా.. ఎంటా అని ఓపెన్ చూసేస్తున్నారా ? అయితే  మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఇటీవల వస్తున్న ఉచిత రీచార్జ్ ప్లాన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు.. ఈ అకౌంట్స్ కూడా ఖాళీ అయ్యే స్థితికి చేరుకుంటారు.   మొబైల్స్ వాడే వారు ఫేక్ మెసేజ్ ల బారిన పడొద్దని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా Coai హెచ్చరిస్తోంది.  ఫేక్ మెసేజ్ లను నమ్మడం ద్వారా మోసపోయే ప్రమాదం ఉందని పేర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కోసం 10 కోట్ల మంది కస్టమర్లకు ఉచితంగానే రీచార్జ్ చేస్తోందనే  మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫ్రీ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకురాలేదని స్పష్టం చేసింది. అందువలన సాధారణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎలాంటి లింక్స్ పై క్లిక్ చేసి మోసపోవద్దని తెలిపింది.

మీ ఫోన్లకు ఫ్రీరీచార్జ్ ప్లాన్స్ అంటూ వచ్చే మెసేజ్ లలో ఏవైనా లింక్స్ ఉంటే వాటిపై క్లిక్ చేయవద్దని సీఓఏఐ తెలిపింది. ఒక వేళ క్లిక్ చేసి వివరాలు అందిస్తే.. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచించింది. అందుకే స్మార్ట్ ఫోన్స్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఉచిత రీచార్జ్ ప్లాన్స్ అంటూ వచ్చే మెసేజ్ లను వెంటనే డిలీట్ చేయాలని కోరింది. అలాగే వాటిని ఎవరికి షేర్ చేయకూడదని… వెంటనే డిలీట్ చేయడం వలన మీతోపాటు మీ స్నేహితులు కూడా మోసపోకుండా ఉంటారని సూచించింది.

Also Read: దేశంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం.. ఆర్థికపరంగా అపార నష్టం.. ఏటా 95 బిలియన్ డాలర్ల పైమాటే..!

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

Follow Us
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..