AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మచిలీపట్నంలో దారుణం..ప్రార్ధనకు వచ్చిన మహిళపై పాస్టర్..

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. చర్చిలో ప్రార్ధనకు వచ్చిన మహిళపై పాస్టర్ అత్యాచారయత్నం చేశాడు. దీంతో స‌ద‌రు మ‌హిళ‌ పోలీస్ లను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో రాజుపేటకు చెందిన పాస్టర్ నోయెల్ పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అత‌డు మహిళలకు అస‌భ్య‌క‌ర మెసేజ్ లు పెట్టిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ప‌రారిలో ఉన్న నిందితుడు నోయల్ కోసం గాలిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాధిత మ‌హిళ‌ను ఆసుపత్రికి త‌ర‌లించారు.

మచిలీపట్నంలో దారుణం..ప్రార్ధనకు వచ్చిన మహిళపై పాస్టర్..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 07, 2020 | 4:04 PM

Share

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. చర్చిలో ప్రార్ధనకు వచ్చిన మహిళపై పాస్టర్ అత్యాచారయత్నం చేశాడు. దీంతో స‌ద‌రు మ‌హిళ‌ పోలీస్ లను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో రాజుపేటకు చెందిన పాస్టర్ నోయెల్ పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అత‌డు మహిళలకు అస‌భ్య‌క‌ర మెసేజ్ లు పెట్టిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ప‌రారిలో ఉన్న నిందితుడు నోయల్ కోసం గాలిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాధిత మ‌హిళ‌ను ఆసుపత్రికి త‌ర‌లించారు.