AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులతో హోం మంత్రి అమిత్ షా సమావేశం, రైతు సంఘాల ఆందోళన నేపథ్యంలో కీలక భేటీ

ఢిల్లీలో రైతు సంఘాల ఆందోళన ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో హోం మంత్రి అమిత్ షా చర్చల పరంపర కొనసాగిస్తున్నారు. ఎలాగైనా రైతులు, రైతు...

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులతో హోం మంత్రి అమిత్ షా సమావేశం, రైతు సంఘాల ఆందోళన నేపథ్యంలో కీలక భేటీ
Venkata Narayana
|

Updated on: Dec 13, 2020 | 3:05 PM

Share

ఢిల్లీలో రైతు సంఘాల ఆందోళన ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో హోం మంత్రి అమిత్ షా చర్చల పరంపర కొనసాగిస్తున్నారు. ఎలాగైనా రైతులు, రైతు సంఘాల నేతలను ఆందోళన నుంచి విరమింపచేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మొన్ననే రైతు సంఘాల నేతల్ని చర్చకు పిలిచి చర్చించినా రైతులు ఆందోళన విరమించలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై వ్యవసాయశాఖ మంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహిస్తున్నారు. అమిత్ షా నివాసంలో జరుగుతోన్న ఈ భేటీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సోం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.