నిజామాబాద్ రైతులకు శుభవార్త.. పసుపు బోర్డుకు లైన్ క్లియర్!

పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తున్న నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు కేంద్రం తీపి కబురు అందించింది.  నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్‌ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ కేంద్రంగా తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ వ్యవస్థను కూడా కేంద్రం ఏర్పాటు చేయనుంది. గత లోక్ సభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రైతులకు ధర్మపురి […]

నిజామాబాద్ రైతులకు శుభవార్త.. పసుపు బోర్డుకు లైన్ క్లియర్!
Follow us

| Edited By:

Updated on: Jan 15, 2020 | 10:23 PM

పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తున్న నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు కేంద్రం తీపి కబురు అందించింది.  నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్‌ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ కేంద్రంగా తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ వ్యవస్థను కూడా కేంద్రం ఏర్పాటు చేయనుంది. గత లోక్ సభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రైతులకు ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.