ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను వాడుతున్న వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్లో రూ.777.. ఆ పైన ప్లాన్లను వాడుతున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. భారతీయ ప్రేక్షకుల్లో అమెజాన్ ప్రైమ్కు వస్తోన్న స్పందన వలనే తమ వినియోగదారులకు ఈ ప్లాన్ తీసుకొచ్చామని బీఎస్ఎన్ఎల్ డైరక్టర్, సీఈవో వివేక్ బంజల్ చెప్పారు. కాగా ఏడాది […]
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను వాడుతున్న వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్లో రూ.777.. ఆ పైన ప్లాన్లను వాడుతున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. భారతీయ ప్రేక్షకుల్లో అమెజాన్ ప్రైమ్కు వస్తోన్న స్పందన వలనే తమ వినియోగదారులకు ఈ ప్లాన్ తీసుకొచ్చామని బీఎస్ఎన్ఎల్ డైరక్టర్, సీఈవో వివేక్ బంజల్ చెప్పారు. కాగా ఏడాది పాటు మాత్రమే వినియోగదారులు ప్రైమ్ను ఉచితంగా వాడుకోవచ్చు.