AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. చివరి తేదీ…

ఆంధ్రప్రదేశ్‌లో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ప‌్రొఫెస‌ర్లు, లెక్చ‌ర‌ర్ల అర్హ‌త కోసం నిర్వ‌హించే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీసెట్) నోటిఫికేష‌న్‌-2020ని ఆంధ్ర‌ యూనివ‌ర్సిటీ..

ఏపీసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. చివరి తేదీ...
Sanjay Kasula
|

Updated on: Aug 10, 2020 | 4:50 PM

Share

Andhra University has Released The APSET Notification : ఆంధ్రప్రదేశ్‌లో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ప‌్రొఫెస‌ర్లు, లెక్చ‌ర‌ర్ల అర్హ‌త కోసం నిర్వ‌హించే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీసెట్) నోటిఫికేష‌న్‌-2020ని ఆంధ్ర‌ యూనివ‌ర్సిటీ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ధర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆగ‌స్టు 14న నుంచి ధర‌ఖాస్తులు తీసుకుంటామని, సెప్టెంబ‌ర్ 19 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో  అప్లై చేసోవ‌చ్చ‌ని తెలిపింది. ధర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ andhrauniversity.edu.in , apset.net.in లో అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొంది. పీజీలోని స‌ంబంధిత స‌బ్జెక్టులో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాల్సిటుంది. ఈ ఏడాది పీజీ చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు రాస్తున్న‌వారు రెండేండ్ల‌లో స‌ర్టిఫికెట్ల‌ను స‌మ‌ర్పించాల్సిటుందని యునివర్సిటీ  ప్రకటనలో ఈ వివరాలను వెల్లడిచారు. ధర‌ఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబ‌ర్ 19 అని ప్రకటించింది. రాత‌ పరీక్షను డిసెంబ‌ర్ 6 ఉంటుందని పేర్కొంది.

ఈ ఏడాది కరోనా ప్రభావంతో ఇప్పటికే చాలా పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అర్హత పరీక్షలుకు నోటిఫికేషన్లు సైతం వెలువడలేదు. డిసెంబర్ నాటికి కొవిడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం