ఎయిర్‌టెల్‌ సంచలన ఆఫర్..రీఛార్జ్‌పై 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్

జియో వచ్చిన తర్వాత మిగిలిన టెలికాం కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలసిందే. ఊహించని ఆఫర్లు, ఎగ్జైట్ చేసే ప్లాన్స్‌తో జియో ప్రస్తుతం ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. కాగా జియోకి చెక్ పెట్టేందుకు..కాంపీటషన్‌‌లో ముందుకొచ్చేందుకు..  ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌లో ఉన్న ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు జీవిత బీమా కవరేజ్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ భారతీ యాక్సాతో ఒప్పందం కుదుర్చుకుంది. మెసేజ్ చెయ్యడం ద్వారా, […]

ఎయిర్‌టెల్‌ సంచలన ఆఫర్..రీఛార్జ్‌పై 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్
Follow us

|

Updated on: Nov 05, 2019 | 3:35 AM

జియో వచ్చిన తర్వాత మిగిలిన టెలికాం కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలసిందే. ఊహించని ఆఫర్లు, ఎగ్జైట్ చేసే ప్లాన్స్‌తో జియో ప్రస్తుతం ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. కాగా జియోకి చెక్ పెట్టేందుకు..కాంపీటషన్‌‌లో ముందుకొచ్చేందుకు..  ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌లో ఉన్న ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు జీవిత బీమా కవరేజ్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ భారతీ యాక్సాతో ఒప్పందం కుదుర్చుకుంది. మెసేజ్ చెయ్యడం ద్వారా, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్, ఎయిర్‌టెల్ రిటైలర్ వద్దకు వెళ్లి కూడా ఇన్సూరెన్స్ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు.

భారతీ ఎయిర్‌టెల్‌ నూతన ప్రీ-పెయిడ్‌ ప్లాన్‌ అయిన రూ.599 ప్రకారం.. రోజుకు 2జీబీల డాటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రూ.4 లక్షల జీవిత బీమాను భారతీ యాక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కల్పించనున్నది. ఈ ప్లాన్‌ 84 రోజుల పాటు అమలులో ఉండనున్నది. 18 ఏండ్ల నుంచి 54 ఏండ్ల లోపు వయస్సు కలిగిన వారికి మాత్రమే బీమా కవరేజ్‌ కల్పిస్తున్నది సంస్థ. అంతేకాదు ఎలాంటి వైద్య పరీక్షలు,  డెత్ సర్టిఫికేట్లు అవసరం లేదనీ, తక్షణమే డిజిటల్‌ కాపీని కస్టమర్ ఇంటికే పంపిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. కాగా తమిళనాడు, పాండిచ్చేరి, న్యూఢిల్లీ సహా ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించిందని, క్రమంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఆఫర్‌ ప్రారంభించనున్నట్లు కంపెనీ  తెలిపింది.

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..