పవన్ కల్యాణ్ ‘ఖుషీ’కి ఇరవై ఏళ్లు..! ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌..

20 Years for Kushi : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాలలో చాలా వరకు ట్రెండ్ సెట్ చేసినవే. తెలుగు సినీ చరిత్రలో ఆయన సినిమాలకు ఒక

పవన్ కల్యాణ్ 'ఖుషీ'కి ఇరవై ఏళ్లు..! ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌..
20 Years For Kushi
Follow us

|

Updated on: Apr 27, 2021 | 8:46 PM

20 Years for Kushi : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాలలో చాలా వరకు ట్రెండ్ సెట్ చేసినవే. తెలుగు సినీ చరిత్రలో ఆయన సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. హిట్లు, ప్లాప్‌ అనే తేడా లేకుండా ఆయన సినిమాలను ఆదరిస్తారు అభిమానులు. చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రజలలో ఆయనకు ఉండే క్రేజ్ మరే హీరోకు ఉండదు. అలాంటి ఆయన సినిమాలలో ఖుషీ సినిమా ఒకటి. ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్‌కు యూత్‌లో యమ క్రేజీ ఏర్పడింది. అతడి సినీ చరిత్రలో ఒక ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజై నేటికీ 20 ఏళ్లు గడుస్తోంది. దీంతో జనసేన ఫ్యాన్స్ ట్విట్టర్లో సందడి చేస్తున్నారు. మరి ఆ చిత్ర విశేషాలేంటో తెలుసుకుందాం..

భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. పవన్ తో పోటాపోటీగా నటించింది భూమిక. శ్రీ సూర్య మూవీస్ పై ఏ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో విజయ్ నటించిన ఖుషీకి తెలుగు రీమేక్ గా తీశారు. ఈ సందర్భంగా సినిమాలోని సన్నివేశాలను, రికార్డులను #20YearsForClassicIHKushi, #Kushi, #Pawanakalyan ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ సినిమాలోని పాటలు, పవన్ మ్యానరిజం, డైలాగ్‌లు అన్నీ హైలెట్ గానే అనిపిస్తాయి. సిద్దు పాత్రలో పవన్ కల్యాణ్ చక్కగా ఒదిగిపోయాడు. అలాగే హీరోయిన్ భూమిక కూడా పవన్ కల్యాణ్ కు ఏ మాత్రం తీసిపోకుండా చేసింది. మధు పాత్రలో తన అభినయాన్ని కనబరిచింది. ముఖ్యంగా సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇప్పటికి ప్రతి ఒక్కరి జీవితంలో ఖుషీ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటారంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఈ సినిమాలోని సాంగ్స్ ప్రతి ఒక్కటి ఇప్పటికి అందరి నోట్లోలో నానుతుంటాయి.

కేకేతో మణి శర్మ మొదటి సారి పాడించిన హిందీ సాంగ్ `యే మేరా జహాన్ ` తెలుగు చిత్ర రంగంలో నే తొలి ప్రయోగం. ఈ పాట కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది. సెకాండాఫ్ లో వచ్చే కార్నివాల్ ఫైట్ సీన్స్‌కు పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించారు. మిస్సమ్మ లోని ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే పాటను ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు. బై బై యే బంగారు రమణమ్మ, రంగబోతి ఓ రంగబోతి వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు.

Hen and Dog: కుక్కతో కోడి దొంగాట! దోబూచులాటల్లో ఇదే బెస్ట్ అంటున్న ఇంటర్నెట్ జనాలు.. Viral Video

Delhi Corona: ఢిల్లీలో యమా డేంజర్‌.. గంటకు 12 మంది కరోనాతో మృతి.. కాలిపోయేందుకు 20 గంటల పాటు క్యూలైన్‌లో ఉంటున్న శవాలు

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు