‘యాత్ర’పై దర్శకేంద్రుడు ప్రశంసలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’పై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ప్రశంసలు కురిపించాడు. ‘‘యాత్రను చూశాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశికి, వారి చిత్ర యూనిట్‌కు నా కృతఙ్ఞతలు’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. కాగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌ […]

‘యాత్ర’పై దర్శకేంద్రుడు ప్రశంసలు
Follow us

|

Updated on: Feb 13, 2019 | 11:26 AM

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’పై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ప్రశంసలు కురిపించాడు. ‘‘యాత్రను చూశాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశికి, వారి చిత్ర యూనిట్‌కు నా కృతఙ్ఞతలు’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు.

కాగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌ సెలబ్రిటీలు స్పందించకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఉన్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రముఖులకు మనసు రాలేదంటూ కామెంట్లు పెట్టారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు కొందరు ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ‘యాత్ర’ను చూసిన మారుతి, సురేందర్ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ సినిమాపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..