AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శర్వా డైరెక్టర్ తో చైతు సినిమా..!

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘మజిలీ’ కాగా.. మరొకటి ‘వెంకీ మామ’. ఇక ఇందులో ‘మజిలీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ కోనసీమ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. వీటితో పాటు నాగ చైతన్య మరో టాప్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘ఎక్ప్ ప్రెస్ […]

శర్వా డైరెక్టర్ తో చైతు సినిమా..!
Ravi Kiran
|

Updated on: Mar 25, 2019 | 12:07 PM

Share

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘మజిలీ’ కాగా.. మరొకటి ‘వెంకీ మామ’. ఇక ఇందులో ‘మజిలీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ కోనసీమ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. వీటితో పాటు నాగ చైతన్య మరో టాప్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘ఎక్ప్ ప్రెస్ రాజా’ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో యువీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రం చేయబోతున్నాడట. ‘వెంకీ మామ’ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

మరోవైపు చైతు కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నారట. పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా ఈ ప్రేమ కథ ఉండబోతోందట. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరూ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ మధ్య వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న చైతూ ‘మజిలీ’ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.

కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన..
కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన..
రూ.50 లక్షల గృహ రుణంపై రూ.20 లక్షలు ఆదా.. అద్భుతమైన ట్రిక్
రూ.50 లక్షల గృహ రుణంపై రూ.20 లక్షలు ఆదా.. అద్భుతమైన ట్రిక్
సమతా మహాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం..అట్టహాసంగా
సమతా మహాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం..అట్టహాసంగా
బుల్లితెర నటి వాహిని మృతి.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్..
బుల్లితెర నటి వాహిని మృతి.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్..
ఇదేందయ్యా సామీ.. మెగా ఈవెంట్‌కు ముందే కోలుకోలేని దెబ్బ
ఇదేందయ్యా సామీ.. మెగా ఈవెంట్‌కు ముందే కోలుకోలేని దెబ్బ
బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. ఆర్బీఐ కీలక నిర్ణయం
బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. ఆర్బీఐ కీలక నిర్ణయం
ఓటీటీలోకి 'మనశంకర వరప్రసాద్‌గారు'.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
ఓటీటీలోకి 'మనశంకర వరప్రసాద్‌గారు'.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
మీ ఇంట్లో ఈ ఒక్క కూరగాయ ఉంటే చాలు.. క్యాన్సర్ మీ గేట్ దాటి రాలేదు
మీ ఇంట్లో ఈ ఒక్క కూరగాయ ఉంటే చాలు.. క్యాన్సర్ మీ గేట్ దాటి రాలేదు
ఓరీ దేవుడో నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా..? ఇప్పుడే ఆపండి..
ఓరీ దేవుడో నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా..? ఇప్పుడే ఆపండి..
టీ20 ప్రపంచకప్ 2026లో ఏకంగా 40 మంది భారత సంతతి ఆటగాళ్లు..
టీ20 ప్రపంచకప్ 2026లో ఏకంగా 40 మంది భారత సంతతి ఆటగాళ్లు..