Adulterated oil : టీవీ9 ఎఫెక్ట్ : గుట్టు చప్పుడు కాకుండా నడిపేస్తోన్న కల్తీ నూనెల దందాలపై ఉక్కుపాదం

వంట నూనె ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు. అలాంటి వంట నూనెలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రమాదకరంగా కల్తీ..

Adulterated oil : టీవీ9 ఎఫెక్ట్ : గుట్టు చప్పుడు కాకుండా నడిపేస్తోన్న కల్తీ నూనెల దందాలపై ఉక్కుపాదం
Adulterated Oil
Follow us

|

Updated on: Jul 07, 2021 | 6:02 PM

Attacks on adulterated oil Manufacturing Centers: వంట నూనె ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు. అలాంటి వంట నూనెలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రమాదకరంగా కల్తీ చేస్తున్నారు. బాగా నడుస్తుంది కదా అని.. వంట నూనెల రిఫిల్లింగ్‌ను పర్మిషన్స్ లేకుండా చేసేస్తున్నారు నిర్మల్‌ లోని మారుతి ఆయిల్ మర్చంట్, హనుమాన్ ట్రేడర్స్, మనోహర్ కిరాణా షాప్స్ యజమానులు. నిబంధనలకు విరుద్ధంగా నూనె ప్యాకెట్లు, డబ్బాల తయారీ చేస్తున్న దందాపై టీవీ9 గత నెల నుండి వరుస కథనాలను ప్రసారం చేస్తోన్న సంగతి తెలిసిందే.

టీవీ9 లో వరుస కథనాలతో ఎట్టకేలకు స్పందించిన పుడ్ సెఫ్టీ అధికారులు, నిర్మల్‌లోని షాపులపై ఇవాళ దాడులు నిర్వహించారు. సన్‌ప్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్‌ ఆయిల్, ఎస్ బ్రాండ్ డబుల్ ఫిల్డర్ ఆయిల్స్ శాంపిల్స్ తీసుకున్నారు. వీటిని హైదరాబాద్‌లోని నాచారం ల్యాబ్‌కు పంపించారు.

బ్రాండ్ల పేర్లు వాడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని వ్యాపారులను అధికారులు హెచ్చరించారు. వినియోగదారులు నాణ్యమైన సరుకులే తీసుకోవాలన్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పుడ్ స్టేప్టీ అధికారులు టీవీ9 కు వెల్లడించారు.

Food Safety

Food Safety

Read also: Etela: ‘ఆ లేఖ నాది కాదు..’ మధువని గార్డెన్‌లో రాజేందర్ రుస రుస.! హుజూరాబాద్ ప్రజలకు నివేదన

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..