Chittor: చిత్తూరు జిల్లాలో విషాదం.. క్వారీ గుంతలో మూడు మృతదేహాలు లభ్యం..

3 dead bodies found in quarry pond: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రామ‌చంద్రాపురం మండ‌లం సి.రామాపురంలోని

 Chittor: చిత్తూరు జిల్లాలో విషాదం.. క్వారీ గుంతలో మూడు మృతదేహాలు లభ్యం..
Dead Bodies
Follow us

|

Updated on: May 25, 2021 | 1:09 PM

3 dead bodies found in quarry pond: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రామ‌చంద్రాపురం మండ‌లం సి.రామాపురంలోని ఓ క్వారీ గుంతలో తల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో కనిపించాయి. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. రామాపురంలోని అన్నాస్వామి గండిచెరువు క్వారీ గుంత‌లో మూడు మృత‌దేహాలు కనిపించడం మిస్టరీగా మారింది. చెరువులో తేలియాడుతున్న మృతదేహాలను చూసి అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అధికారులు సంఘటనా స్థలనానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించారు. మృతులు.. నీర‌జ‌ (32), చందు (8), చైత్ర‌ (2) మృత‌దేహాల‌ుగా పోలీసుల‌ు గుర్తించారు.

కాగా.. ఘ‌టనాస్థ‌లానికి స‌మీపంలో ఉన్న కంపోస్టు యార్డులో ఓ ద్విచ‌క్ర‌వాహ‌నం లభ్యమైంది. దీంతో ఈ వాహ‌నానికి మృతుల‌కు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు తీస్తున్నారు. చ‌నిపోయిన వారిని పెనుమూరు మండ‌లం గుండ్యాల‌ప‌ల్లి వాసులుగా గుర్తించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

AP: అనంతపురం జిల్లాలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం..

Minor Girl Suicide: మేనబావతో ప్రేమలో పడ్డ మైనర్ బాలిక.. పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. అంతలోనే విషాదం..!

తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?