నీరవ్ మోదీకి కస్టడీ పొడిగింపు

పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 19 వరకు మరోసారి పొడిగించింది లండన్ వెస్ట్ మినిస్టర్స్ కోర్టు. రూ.13 వేల కోట్లకు పైగా పీఎన్‌బీని మోసం చేసి లండన్ వెళ్లిపోయాడు నీరవ్ మోదీ. ప్రస్తుతం నీరవ్‌ మోదీ ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తుండగా జైలు నుంచి వీడియో లింక్‌ ద్వారా అతడిని న్యాయస్థానం విచారించింది. నీరవ్‌ మోదీకి […]

నీరవ్ మోదీకి కస్టడీ పొడిగింపు
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 1:45 AM

పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 19 వరకు మరోసారి పొడిగించింది లండన్ వెస్ట్ మినిస్టర్స్ కోర్టు. రూ.13 వేల కోట్లకు పైగా పీఎన్‌బీని మోసం చేసి లండన్ వెళ్లిపోయాడు నీరవ్ మోదీ. ప్రస్తుతం నీరవ్‌ మోదీ ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తుండగా జైలు నుంచి వీడియో లింక్‌ ద్వారా అతడిని న్యాయస్థానం విచారించింది. నీరవ్‌ మోదీకి సెప్టెంబర్‌ 19 వరకు జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసినట్టు గత ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీంతో నీరవ్ మోదీ, అతని మేనమామ మొహుల్ చోక్సీతో సహా కలిసి విదేశాలకు పారిపోయారు. వీరిద్దరిలో నీరవ్‌ను ఈ ఏడాది మార్చి 19న స్కాట్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నీరవ్‌ను భారత్ రప్పించేందుకు సీబీఐ, ఈడీ సంస్ధలు ప్రయత్నాలు చేసినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు