AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదంః ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి…పిల్లలు మృతి

కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా ఓ త‌ల్లి త‌న ఇద్ద‌రు బిడ్డ‌ల‌తో క‌లిసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా, కూతురు, కుమారుడు చ‌నిపోయారు. దీంతో ఆ త‌ల్లి క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తోంది.

విషాదంః ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి…పిల్లలు మృతి
Jyothi Gadda
|

Updated on: Jun 15, 2020 | 11:36 AM

Share

కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా ఓ త‌ల్లి త‌న ఇద్ద‌రు బిడ్డ‌ల‌తో క‌లిసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా, కూతురు, కుమారుడు చ‌నిపోయారు. దీంతో ఆ త‌ల్లి క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తోంది. ఈ సంఘ‌ట‌న సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

సూర్యాపేట జిల్లా పెన్‌ప‌హాడ్ మండ‌లం సింగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన మ‌హిళ‌..ఇంట్లో గొడ‌వ‌లు, మ‌న‌స్పర్థ‌ల‌తో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. దీంతో క్ష‌ణికావేశంలో త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని సుద్దాల చెరువులో దూకింది. విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు చెరువులోకి దూకి వారిని కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. త‌ల్లి మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా, ఇద్ద‌రు పిల్ల‌ల ఆచూకీ ల‌భించ‌లేదు. చివ‌ర‌కు చేసేది లేక పోలీసుల‌కు స‌మాచారం అంద‌జేయ‌గా, చెరువులో గాలింపు చేప‌ట్టిన పోలీసులు చిన్నారులిద్ద‌రి మృత‌దేహాల‌ను వెలికితీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?