Telangana: ఒకే మహిళతో అన్నదమ్ముల అక్రమ సంబంధం.. చివరికి ఊహించని విషాదం

అక్రమ సంబంధాల మోజులో కొందరు పెడదారి పడుతున్నారు. క్షణికమైన సుఖం కోసం కుటుంబ బంధాలను నాశనం చేసుకుంటున్నారు.

Telangana: ఒకే మహిళతో అన్నదమ్ముల అక్రమ సంబంధం.. చివరికి ఊహించని విషాదం
ఒకే మహిళతో అన్నదమ్ముల అఫైర్
Follow us

|

Updated on: Dec 06, 2021 | 4:54 PM

అక్రమ సంబంధాల మోజులో కొందరు పెడదారి పడుతున్నారు. క్షణికమైన సుఖం కోసం కుటుంబ బంధాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల వల్ల పచ్చని కాపురాలు నిట్టనిలువునా కుప్పకూలిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇల్లీగల్ అఫైర్.. ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. రెబ్బెన మండలంలోని నవేగాంకు చెందిన వేల్పుల ఇందూర్‌(18), రాజలింగు ఇద్దరూ బ్రదర్స్ అవుతారు. అంటే వీరిద్దరూ అన్నదమ్ముల పిల్లలు అనమాట. ఇందూర్‌‌కు కొంతకాలం క్రితం ఓ మహిళతో…  ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే ఆ మహిళతో రాజలింగుకు చాన్నాళ్ల నుంచి సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అతడు పద్ధతి మార్చుకోవాలని, ఆ మహిళకు దూరంగా ఉండాలని ఇందూర్‌ను చెప్పి చూశాడు. మాట వినకపోవడంతో గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అయిన్ప్పటికీ ఇందూర్.. రాజలింగు మాటలను పెడచెవిన పెట్టాడు. సదరు మహిళతో సంబంధం కొనసాగించాడు. దీంతో సోదరుడ్ని అంతం చేయాలని రాజలింగు డిసైడ్ అయ్యాడు.

ఈనెల 1న సాయంత్రం ఇంటి ఎదుట ఉన్న గొడ్ల చావడిలో ఇందూర్‌ కాళ్లు, చేతులు కడుక్కుంటూ ఉండగా గమనించిన రాజలింగు..  కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు.  కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై కిందపడిపోగా వెంటనే కర్రతో తలపై బలంగా మోదడంతో ఇందూర్‌ స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడి తండ్రి మధునయ్య కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజలింగును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also Read: వాతావరణం కంటే వేగంగా మారుతోన్న టమాట ధర.. మరోసారి మోత పుట్టిస్తోంది

నెట్టింట తెగ వైరల్ అవుతోన్న చైతన్య, సమంతల ఓల్డ్ ఫోన్ కాల్…

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు