Job Fraud: ఎయిర్‌ పోర్ట్‌లో నెలకు రూ. లక్షన్నర ఉద్యోగమంటూ భారీగా వసూళ్లు.. ఉద్యోగం ఏమైందని ప్రశ్నించగానే..

Job Fraud: నిరుద్యోగుల అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటూ మోసాలకు దిగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు వసూళు చేయడం తీరా చివరికి మోసం చేయడం..

Job Fraud: ఎయిర్‌ పోర్ట్‌లో నెలకు రూ. లక్షన్నర ఉద్యోగమంటూ భారీగా వసూళ్లు.. ఉద్యోగం ఏమైందని ప్రశ్నించగానే..
Job Farud
Follow us

|

Updated on: Aug 14, 2021 | 12:43 PM

Job Fraud: నిరుద్యోగుల అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటూ మోసాలకు దిగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు వసూళు చేయడం తీరా చివరికి మోసం చేయడం ఎక్కువుతోంది. తాజాగా ఇలాంటి ఓ మోసమే కర్నూలులో వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన విజయ్‌ కుమార్‌ (24) అనే వ్యక్తి ఎయిర్‌ లైన్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని స్థానికులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఉన్నాయని. రూ. 1,24,000 చెల్లిస్తే ఉద్యోగం వస్తుందంటూ స్థానికంగా ఉన్న కొందరు యువకులను నమ్మపలికాడు. అక్కడితో ఆగకుండా సదరు యువకులను ఒకటి, రెండు సార్లు విశాఖ తీసుకెళ్లి అధికారులను కూడా కల్పించాడు. అలాగే తాను కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్నట్లు ఓ ఫేక్ ఐడీని కూడా రూపొందించాడు. దీంతో పూర్తిగా నమ్మిన యువకులు విజయ్‌కి భారీగా డబ్బులు ముట్టజెప్పారు.

ఇలా విజయ్‌ ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర దాదాపు 20 మంది నుంచి ఏకంగా రూ. 50 లక్షలకుపైగా వసూళు చేశాడు. వీరిలో విజయ్‌ స్నేహితులు కూడా ఉండడం గమనార్హం. అయితే డబ్బులు వసూళు చేసి చాలా రోజులు అవుతోన్న ఉద్యోగం గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధితులు విజయ్‌ని ఒకటి, రెండు సార్లు ప్రశ్నించారు.. దీనికి విజయ్‌ బదులిస్తూ కరోనా కారణంగా ఉద్యోగ నియామకం ఆగిపోయింది. ఇంకాస్త సమయం పడుతుందని చెబుతూ వచ్చాడు. అయితే బాధితులు ఒత్తిడి పెంచేసరికి రాత్రికి రాత్రి ఊరి నుంచి పారిపోయాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు జిల్లా ఎస్పీని కలిసి జరిగిన విషయాన్ని తెలిపారు. విచారణ ప్రారంభించిన పోలీసులు పారిపోయిన విజయ్‌ని వెతికే పనిలో పడ్డారు. చిన్ననాటి నుంచి తెలిసిన వ్యక్తే కదా… అని నమ్మి డబ్బులిస్తే ఇలా మోసం చేశాడంటూ బాధితుతులు వాపోతున్నారు.

Also Read: Nikhil Siddharth: యంగ్ హీరో నిఖిల్‌‌‌ను సన్మానించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్.. ఎందుకంటే

PM MODI: అదో భయంకరమైన రోజు.. స్వాతంత్ర సంబరాలకు ముందు రోజును గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ..

Tea Side Effects: గరం గరం చాయ్‌ని తెగ లాగించేస్తున్నారా..? అయితే ఈ సమ్యసలను కొని తెచ్చుకున్నట్లే.

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు