AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నేపథ్యంలో భజరంగ్ దళ్ కీలక నిర్ణయం..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృందంగం గురించి తెలిసిందే. ఇప్పటికే 22వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 5లక్షల మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. ఇక మన భారత్‌లో కూడా ఇది చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా 16మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 700 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ […]

కరోనా నేపథ్యంలో భజరంగ్ దళ్ కీలక నిర్ణయం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 27, 2020 | 3:11 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృందంగం గురించి తెలిసిందే. ఇప్పటికే 22వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 5లక్షల మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. ఇక మన భారత్‌లో కూడా ఇది చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా 16మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 700 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక తెలంగాణలో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ ప్రకటించింది సర్కార్. ఈ క్రమంలో బజరంగ్ దళ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా.. చైత్ర మాసంలో శ్రీరామ నవమి తర్వాత.. వీర హనుమాన్ విజయ యాత్ర చేపడుతూ వస్తోంది. దాదాపు లక్ష మంది హనుమత్ భక్తులు బైక్ ర్యాలీ చేపట్టేది. అయితే ఈ సారి.. కరోనా ఎఫెక్ట్‌తో.. బజరంగ్ దళ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన జరగాల్సి ఉన్న హనుమాన్ ర్యాలీని విరమించుకుంటున్నట్లు తెలంగాణ బజరంగ్ దళ్ కన్వినర్ సుభాష్ చందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

Follow Us
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే