AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నాటకకు బస్సులు నడిచేది ఎప్పుడంటే…

కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే కర్నాటకతోపాటు ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలకు లేఖలు రాసింది. ముఖ్యంగా బెంగుళూరు, రాయిచూరుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ బస్సులు నడుస్తుంటాయి.  కర్నాటక రోడ్డు రవాణాశాఖ నుంచి సుముఖత వ్యక్తం కాగానే బస్సులు పునరుద్ధరించేదుకు టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఏపీ బస్సులు […]

కర్నాటకకు బస్సులు నడిచేది ఎప్పుడంటే...
Sanjay Kasula
|

Updated on: Jun 18, 2020 | 10:16 AM

Share

కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే కర్నాటకతోపాటు ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలకు లేఖలు రాసింది. ముఖ్యంగా బెంగుళూరు, రాయిచూరుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ బస్సులు నడుస్తుంటాయి.  కర్నాటక రోడ్డు రవాణాశాఖ నుంచి సుముఖత వ్యక్తం కాగానే బస్సులు పునరుద్ధరించేదుకు టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.

ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఏపీ బస్సులు మన రాష్ట్రంలో 900కిలో మీటర్ల మేర నడుస్తుండగా తెలంగాణ సర్వీసులు 700 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. రెండువైపులా సమానంగా బస్సు సర్వీసులు నడుపాలని, దీనిపై ఒప్పందం తర్వాతే సర్వీసులను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఇక గత రెండు రోజుల క్రితమే ఏపీఎస్ఆర్‌టీసీ అంతర్‌ రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఈ సర్వీసులను మూడు దశలుగా పునరుద్దరిస్తున్నారు. తొలి దశలో చిత్తూరు రీజియన్ పరిధిలో 30సర్వీసులను తగిన జాగ్రత్తలను తీసుకొని నడుపుతోంది. కొన్ని జిల్లాల నుంచి కర్నాటకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు.

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?