AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై.. ధారవిలో ఆగని కరోనా జోరు.. కొత్తగా 30 కేసులు

ముంబైలోని ధారవి మురికివాడలో కరోనా కేసుల జోరు కొనసాగుతోంది. ఇక్కడ కొత్తగా 30 కేసులు నమోదు కాగా .. ఇప్పటివరకు 168 కేసులు రిజిస్టరయ్యాయి. 11 మంది రోగులు మృతి చెందారు. ముప్పై కొత్త కేసుల్లో కనీసం 17 కేసులు 35 ఏళ్ళ లోపువారివే కావడం గమనార్హం. అటు-ముంబైలో 187 ఫ్రెష్ కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద మహారాష్ట్రలో తాజాగా 283 కేసులు నమోదు కాగా.. సోమవారం నాటికి ఈ సంఖ్యనాలుగు వేలకు పైగా చేరింది.   […]

ముంబై.. ధారవిలో ఆగని కరోనా జోరు.. కొత్తగా 30 కేసులు
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 20, 2020 | 8:29 PM

Share

ముంబైలోని ధారవి మురికివాడలో కరోనా కేసుల జోరు కొనసాగుతోంది. ఇక్కడ కొత్తగా 30 కేసులు నమోదు కాగా .. ఇప్పటివరకు 168 కేసులు రిజిస్టరయ్యాయి. 11 మంది రోగులు మృతి చెందారు. ముప్పై కొత్త కేసుల్లో కనీసం 17 కేసులు 35 ఏళ్ళ లోపువారివే కావడం గమనార్హం. అటు-ముంబైలో 187 ఫ్రెష్ కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద మహారాష్ట్రలో తాజాగా 283 కేసులు నమోదు కాగా.. సోమవారం నాటికి ఈ సంఖ్యనాలుగు వేలకు పైగా చేరింది.