AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన WHO

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే పదిహేను వేలమందికి పైగా ప్రాణాలుగోల్పోయారు. మరో మూడున్నర లక్షలకు పైగా వైరస్ బారినపడి ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా మన దేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 10 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 450 మంది వరకు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలు తీసుకుంటూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. […]

కరోనా ఎఫెక్ట్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన WHO
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 24, 2020 | 8:44 AM

Share

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే పదిహేను వేలమందికి పైగా ప్రాణాలుగోల్పోయారు. మరో మూడున్నర లక్షలకు పైగా వైరస్ బారినపడి ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా మన దేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 10 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 450 మంది వరకు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలు తీసుకుంటూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు మైఖేల్ జే ర్యాన్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిని అడ్డుకునే సత్తా భారత్‌కు ఉందని.. అన్ని రకాలుగా కరోనాను ఎదుర్కొంటుందన్నారు. గతంలో..భారత్‌లో ప్రబలిన స్మాల్ పాక్స్, పోలియోతో పాటు… పలు అంటువ్యాధులను సమర్ధంగా నిర్మూలించ గల్గిందని మైఖేల్ పేర్కొన్నారు.

అంతేకాదు.. ఈ క్రమంలో పలు సూచనలు కూడా చేశారు. దేశంలో అత్యధిక జనభా ఉన్న నేపథ్యంలో.. కరోనా వైరస్ ప్రబలకుండా పెద్దసంఖ్యలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని గత అనుభవాలతో గుర్తుచేసుకుని.. ఈ మహమ్మారిని వ్యాపించకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్