AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం.. తేలేది ఆ రోజే!

కరోనా మహమ్మారి కారణంగా అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై అనిశ్చితి ఏర్పడింది. దీనితో ఈ నెల 28న ఐసీసీ బోర్డు సమావేశమై ఈ టోర్నమెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ మెగా టోర్నీ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం కావడంతో.. ఇప్పుడు దీనిపై సందిగ్దత నెలకొంది. అటు నవంబర్- డిసెంబర్‌లలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా సిరీస్ […]

టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం.. తేలేది ఆ రోజే!
Ravi Kiran
|

Updated on: May 16, 2020 | 3:32 PM

Share

కరోనా మహమ్మారి కారణంగా అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై అనిశ్చితి ఏర్పడింది. దీనితో ఈ నెల 28న ఐసీసీ బోర్డు సమావేశమై ఈ టోర్నమెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ మెగా టోర్నీ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం కావడంతో.. ఇప్పుడు దీనిపై సందిగ్దత నెలకొంది. అటు నవంబర్- డిసెంబర్‌లలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా సిరీస్ విషయంపై కూడా పూర్తిగా క్లారిటీ రాలేదు. ఇక ఇప్పటికే టెస్టు సిరీస్ సాధ్యం కాదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చి చెప్పాడు. ఇలా అయితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు టీ20 ప్రపంచకప్‌ను ఫిబ్రవరి-మార్చి 2021కి వాయిదా వేసే అవకాశం లేదని.. అప్పుడు మహిళల వన్డే ప్రపంచకప్ ఉందని బోర్డు సభ్యుడు ఒకరు వివరించారు. దీని బట్టి చూస్తే పురుషుల టీ20 ప్రపంచకప్ 2022కి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి అసలు మే 28న ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది.!

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..

లాక్ డౌన్ 4.0.. రెడ్ జోన్లలో కటింగ్ షాపులకు అనుమతి!

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..

Breaking: సాయంత్రం 5 గంటలకు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్..

ఏపీలో కరోనా నుంచి కోలుకున్న ‘ఆ’ జిల్లా..

జర జాగ్రత్త.. మొబైల్ ఫోన్లతో కరోనా వ్యాప్తి.!

విజయ్‌తో కలిసి సినిమా చేయాలిః అమైరా

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు