శ‌భాష్ ఏపీ పోలీస్‌..డీజీపీ ప్ర‌శంస‌లు

ఏపీలో పోలీసు శాఖ‌లో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్య‌లో వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే అనంత‌పురం పోలీసుల‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి...

శ‌భాష్ ఏపీ పోలీస్‌..డీజీపీ ప్ర‌శంస‌లు
Follow us

|

Updated on: Jul 28, 2020 | 9:33 PM

క‌రోనా పోరులో వైద్యసిబ్బందితో పాటు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న పోలీసులు కూడా పెద్ద సంఖ్య‌లో వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. కాగా, ఇటీవ‌లి కాలంలో ఏపీలో పోలీసు శాఖ‌లో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్య‌లో వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే అనంత‌పురం పోలీసుల‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌ల క‌రోనా బారిన‌ప‌డ్డ 17 మంది పోలీసులు తాజాగా ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. అనంత‌రం వారంతా ఇత‌ర క‌రోనా రోగుల‌కు ప్లాస్మా చికిత్స కోసం ర‌క్త‌దానం చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న డీజీపీ గౌతమ్ స‌వాంగ్‌…ర‌క్త‌దానం చేసిన పోలీసుల‌ను అభినందించారు.

మ‌రోవైపు, ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. క‌రోనా కేసుల‌లో దేశంలో ఎపి నాలుగో స్థానానికి చేరింది.. 3 ల‌క్ష‌ల 84వేల కేసుల‌తో మ‌హారాష్ట్ర ప్ర‌థ‌మ స్థానంలోనూ, 2 ల‌క్ష‌ల 21 కేసుల‌తో త‌మిళ‌నాడు రెండో ప్లేస్ లోనూ, ల‌క్షా 31వేల కేసుల‌తో ఢిల్లీ మూడో స్థానంలో ఉండ‌గా, ల‌క్షా 10వేల కేసుల‌తో ఎపి నాలుగో స్థానంలో నిలించింది.. కాగా, మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గ‌డిచిన 24 గంటల్లో 62,979 శాంపిల్స్‌ పరీక్షించగా 7, 948 కొత్త కేసులు న‌మోద‌య్యాయి, దీంతో మొత్తం ఎపిలో కేసుల సంఖ్య ల‌క్షా 10వేల 297కి చేరింది.

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు