COVID-19 Deaths: ఆ 18 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవు.. మూడు రాష్ట్రాల్లోనే సగానికిపైగా మృతులు: కేంద్రం

Central government: దేశంలో రోజురోజుకూ కరోనా రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతోపాటు మరణాల రేటు తగ్గుతోందని వెల్లడించింది. ఉపశమనం కలిగించే..

COVID-19 Deaths: ఆ 18 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవు.. మూడు రాష్ట్రాల్లోనే సగానికిపైగా మృతులు: కేంద్రం
Covid Deaths
Follow us

|

Updated on: Feb 18, 2021 | 1:50 AM

Central government: దేశంలో రోజురోజుకూ కరోనా రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతోపాటు మరణాల రేటు తగ్గుతోందని వెల్లడించింది. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. 18 రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని కేంద్రం వెల్లడించింది. వాటిలో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మణిపూర్, లడఖ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డియులో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీంతోపాటు రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. మంగళవారం మృతి చెందిన వంద మందిలో సగం మందికిపైగా మహారాష్ట్ర (39), కేరళ (18), తమిళనాడు(7) రాష్ట్రాలవారే ఉన్నారని వెల్లడించింది.

అయితే దేశంలో నిన్న 11,610 కరోనా కొత్త కేసులు నమోదు కాగా.. 100 మంది ఈ మహమ్మారితో మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.09 కోట్లు దాటగా.. 1.56 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం దేశంలో 1.36 లక్షలే యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 1.06 కోట్లమంది కోలుకున్నారు.

Also Read:

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..