ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 50 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1980కి చేరింది. వీరిలో 1010 మంది చికిత్స పొందుతుండగా.. 925 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో అనంతపురం 5, చిత్తూరు 16, గుంటూరు 6, కడప 1, కృష్ణా 1, కర్నూలు 13, నెల్లూరు […]

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు..
Follow us

|

Updated on: May 10, 2020 | 3:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 50 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1980కి చేరింది. వీరిలో 1010 మంది చికిత్స పొందుతుండగా.. 925 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో అనంతపురం 5, చిత్తూరు 16, గుంటూరు 6, కడప 1, కృష్ణా 1, కర్నూలు 13, నెల్లూరు 5, విశాఖ 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా వివరాలు:

  • అనంతపురం – 107
  • చిత్తూరు – 112
  • ఈస్ట్ గోదావరి – 46
  • గుంటూరు – 382
  • కడప – 97
  • కృష్ణా – 339
  • కర్నూలు – 556
  • నెల్లూరు – 101
  • ప్రకాశం – 63
  • శ్రీకాకుళం – 5
  • విశాఖపట్నం – 63
  • విజయనగరం – 4
  • వెస్ట్ గోదావరి – 68
  • ఇతరులు – 27

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…