JEE Main July 2022: జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలివే..

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ సెషన్‌ -2 (JEE 2022 Main Session 2) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బుధవారం (జూన్ 1) నుంచి ప్రారంభమవుతున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది..

JEE Main July 2022: జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలివే..
Jee Main 2022 July
Follow us

|

Updated on: Jun 02, 2022 | 3:21 PM

JEE Main 2022 July session registration last date: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ సెషన్‌ -2 (JEE 2022 Main Session 2) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బుధవారం (జూన్ 1) నుంచి ప్రారంభమవుతున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 30 రాత్రి 11 గంటల 50 నిముషాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష జరగనుంది.

కాగా జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2కు కూడా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే..అటువంటి వారు లాగిన్‌ అయ్యేటప్పుడు గతంలో కేటాయించిన అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలను నమోదుచేయడం ద్వారా లాగిన్‌ అవ్వవచ్చు. అప్లికేషన్‌ ఫాంలో పేపర్‌ వివరాలు, పరీక్ష మీడియం, పరీక్ష కేంద్రం, ఎగ్జామినేషన్‌ ఫీజు చెల్లింపులు.. మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. కొత్తగా మళ్లి దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదు.

జేఈఈ మెయిన్‌- 2022 జులై సెషన్‌ ముఖ్యమైన తేదీలు ఇవే..

ఇవి కూడా చదవండి
  • జేఈఈ మెయిన్‌- 2022 సెషన్‌ 2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జూన్‌ 1, 2022.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022 రాత్రి 9 గంటల వరకు.
  • దరఖాస్తు రుసుము చెల్లింపులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022 రాత్రి 11 గంటల 50 నిముషాల వరకు.
  • జేఈఈ మెయిన్‌- 2022 సెషన్‌ 2 పరీక్ష తేదీలు: జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30
  • జేఈఈ మెయిన్‌- 2022 సెషన్‌ 1 అడ్మిట్‌ కార్డుల విడుదల: జూన్‌ మధ్యలో, 2022.
  • జేఈఈ మెయిన్‌- 2022 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డుల విడుదల: జులై మధ్యలో, 2022.
  • జేఈఈ మెయిన్‌ ఫలితాల విడుదల తేదీ: ఆగస్టు 6, 2022.

జేఈఈ మెయిన్ జులై 2022 పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు