AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Group-1 Mains: గ్రూప్‌-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు

గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ప్రకటించిన కేవలం 85 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌ నిర్వహించడంపై కొందరు అభ్యర్ధులు కమిషన్‌ను ఆశ్రయించారు. పరీక్షలకు సన్నద్ధం..

AP Group-1 Mains: గ్రూప్‌-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు
AP Group-1 Mains
Srilakshmi C
|

Updated on: Mar 17, 2023 | 9:50 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ప్రకటించిన కేవలం 85 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌ నిర్వహించడంపై కొందరు అభ్యర్ధులు కమిషన్‌ను ఆశ్రయించారు. పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి సమయం సరిపోవడం లేదని అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుమారు నాలుగు నెలల సమయం ఇచ్చారని ఈ సారి త్వరిత గతిన నిర్వహించడం వల్ల ప్రిపరేషన్‌కు తగిన సమయంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్‌, మే నెలల్లో వివిధ రకాల పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే మౌఖిక పరీక్షలకు గ్రూపు-1 ప్రధాన పరీక్షలు రాయబోయే అభ్యర్థులు హాజరయ్యే అవకాశముందని అంటున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రధాన పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా 111 గ్రూప్‌ 1 పోస్టులకు ఈ ఏడాది జనవరి 8న గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కేవలం 20 వ్యవధిలోనే ఫలితాలను కూడా ప్రకటించింది. 1:50 చొప్పున 6,455 మంది అభ్యర్ధులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం