గోల్డ్ లోన్ తీసుకునేవారికి SBI బంపర్ ఆఫర్.. వారికోసం 2 లాభాలు అందుబాటులోకి.. ఎంటో తెలుసుకుందామా..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. బంగారం పై లోన్ తీసుకునే వారికి ఎస్బీఐ అదిరిపోయే రెండు లాభాలను అందిస్తుంది. దీంతో గోల్డ్ లోన్

గోల్డ్ లోన్ తీసుకునేవారికి SBI బంపర్ ఆఫర్.. వారికోసం 2 లాభాలు అందుబాటులోకి.. ఎంటో తెలుసుకుందామా..
Follow us

|

Updated on: Feb 22, 2021 | 1:46 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. బంగారం పై లోన్ తీసుకునే వారికి ఎస్బీఐ అదిరిపోయే రెండు లాభాలను అందిస్తుంది. దీంతో గోల్డ్ లోన్ తీసుకునే వారికి మంచి బెనిఫిట్ కలుగనుంది. అదేంటంటే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం పై లోన్ తీసుకోవాలనుకునేవారు కేవలం ఒకే ఒక్క సరిపోతుంది. దీంతోపాటు పసిడి లోన్ కింద గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. ఈ ఆఫర్ గతంలో కేవలం రూ.20 లక్షలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దానికి రెట్టింపు ఆఫర్ అందిస్తుంది ఎస్బీఐ. ఇందులో గోల్డ్ లోన్ రూ.20 వేల నుంచి పొందవచ్చు. గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునేవారు 7208933143 నంబరుకు మిస్ట్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ అధికారులు తిరిగి మీకు కాల్ చేస్తారు. ఆ తర్వాతా మీరు గోల్డ్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ పై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది. అంతేకాకుండా గోల్డ్ లోన్స్ పై ఇది తక్కువ వడ్డీ రేటు అని చెప్పొచ్చు. ఇవే కాకుండా గోల్డ్ లోన్ పై ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారం పై లోన్‏ను 18 సంవత్సరాల వయసున్న వారు కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది. జాయింట్ అకౌంట్ ఉన్నవారు కూడా ఈ గోల్డ్ లోన్ పొందవచ్చు. ఇందుకు ఎలాంటి ఇన్ కమ్ ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరం లేకుండా క్షణాల్లో గోల్డ్ లోన్ పొందవచ్చు. మరీ ఇంకెందుకు ఆలస్యం ఇన్ని రోజులుగా గోల్డ్ లోన్ తీసుకోవాలనుకున్న ఎస్బీఐ కస్టమర్లు ఇక నుంచి క్షణాల్లో పొందవచ్చు.

Also Read:

రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. వారి అకౌంట్లలోకి మళ్లీ రూ.2వేలు.. ఎప్పటినుంచో తెలుసా..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు