RBI PSU Penalty: ఈ నాలుగు ప్రభుత్వ కంపెనీలకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా.. ఎందుకంటే..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పటికప్పుడు బ్యాంకులతో పాటు ఇతర ప్రభుత్వ కంపెనీలపై కూడా చర్యలు చేపడుతుంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వాటిపై కొరడా ఝులిపిస్తుంటుంది. ఇప్పుడు నాలుగు ప్రభుత్వ బ్యాంకులపై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్‌ బ్యాంక్‌. ఒక్కో కంపెనీకి 500 కోట్ల రూపాయల చొప్పున ఈ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం నాలుగు ప్రభుత్వ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ 2000 కోట్ల రూపాయల..

RBI PSU Penalty: ఈ నాలుగు ప్రభుత్వ కంపెనీలకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా.. ఎందుకంటే..
RBI
Follow us

|

Updated on: Aug 02, 2023 | 4:45 PM

నాలుగు ప్రభుత్వ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. 4 ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీలపై వేల కోట్ల జరిమానా విధించబడింది. రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించిన కంపెనీలలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, GAIL ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉన్నాయి.

అందుకే పెనాల్టీ

మింట్ వార్తలో ఈ విషయానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ ఈ సమాచారం అందించారు. మొత్తం నాలుగు ప్రభుత్వ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ 2000 కోట్ల రూపాయల జరిమానా విధించిందని తెలిపారు. ఈ పెనాల్టీ ఆలస్య సమర్పణ రుసుముగా విధించబడింది. నాలుగు ప్రభుత్వ సంస్థలు తమ విదేశీ పెట్టుబడులకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా జాప్యం చేశాయని, అందుకే వారిపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఆ నాలుగు కంపెనీలపై 500 కోట్ల జరిమానా

రిజర్వ్ బ్యాంక్ ఈ చర్య నాలుగు ప్రభుత్వ సంస్థల విదేశీ పనిని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఈ నాలుగు ప్రభావిత కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ నుంచి పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఆ కంపెనీలకు సెంట్రల్ బ్యాంక్ రూ.500 కోట్ల చొప్పున జరిమానా విధించింది.

ఇవి కూడా చదవండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పిదంతో నాలుగు కంపెనీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ అన్ని ప్రభుత్వ కంపెనీల విదేశీ లావాదేవీలకు ఎస్‌బీఐ అధీకృత డీలర్ బ్యాంక్. కాలపరిమితిలోపు విదేశీ పెట్టుబడుల గురించి సమాచారం ఇవ్వడం అధీకృత డీలర్ బ్యాంక్ పని. ఆలస్యానికి ఎస్‌బీఐ కారణమని, కంపెనీలది కాదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా విశ్వసిస్తోంది.

ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీలు దేశం ఇంధన అవసరాలను బాగా తీర్చడానికి విదేశాలలో ఉన్న అనేక వ్యూహాత్మక ఆస్తులలో పెట్టుబడి పెడతాయి. ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీలు 25 దేశాలలో ఉన్న 55 ఆస్తులలో పెట్టుబడి పెట్టాయి. అలాగే వాటి మొత్తం పెట్టుబడి సుమారు $ 36.55 బిలియన్లు. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ చర్యపై నాలుగు ప్రభుత్వ కంపెనీల్లో ఏ ఒక్కటీ అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయితే, చర్చల పరిష్కారానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మింట్ వార్తలలో ఓ అంశాన్ని ఉటంకించింది. త్వరలోనే ఈ విషయంలో పురోగతి ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైతులకు బంపర్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ..
రైతులకు బంపర్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ..
వార్ధాలో ప్రధాని మోదీకి బంజారాల వినూత్న స్వాగతం
వార్ధాలో ప్రధాని మోదీకి బంజారాల వినూత్న స్వాగతం
ప్రపంచంలో అత్యంత పొడవైన రహదారి ఏదో తెలుసా.? ప్రయాణానికి నెలలు..
ప్రపంచంలో అత్యంత పొడవైన రహదారి ఏదో తెలుసా.? ప్రయాణానికి నెలలు..
రథాలకు నూతన హంగులు.. ఊరేగింపులో ప్రత్యేక సొగసులు
రథాలకు నూతన హంగులు.. ఊరేగింపులో ప్రత్యేక సొగసులు
మంటగలుస్తున్న మానవత్వం.. మరోసారి రగిలిపోతున్న బెంగాల్..!
మంటగలుస్తున్న మానవత్వం.. మరోసారి రగిలిపోతున్న బెంగాల్..!
ఇంత దాడి అవసరమా..? కొండా సురేఖ ఒంటరి కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఇంత దాడి అవసరమా..? కొండా సురేఖ ఒంటరి కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్
అప్పటి నుంచి నన్ను విమర్శిస్తున్నారు. ప్రియమణి షాకింగ్ కామెంట్స్.
అప్పటి నుంచి నన్ను విమర్శిస్తున్నారు. ప్రియమణి షాకింగ్ కామెంట్స్.
స్వీట్ షాప్‌లో స్వీట్లు తింటున్న ఎలుకలు స్వీట్స్ కొంటున్న కస్టమర్
స్వీట్ షాప్‌లో స్వీట్లు తింటున్న ఎలుకలు స్వీట్స్ కొంటున్న కస్టమర్
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
కలలో మద్యం తాగినట్లు కనిపించిందా.. అర్థం ఏంటో తెలుసా.?
కలలో మద్యం తాగినట్లు కనిపించిందా.. అర్థం ఏంటో తెలుసా.?
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం
Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం