E-mandate: ఫాస్టాగ్, మెట్రోకార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. ఆటోమేటిక్‌గా రీచార్జ్ అయ్యే వెసులుబాటు.. పూర్తి వివరాలు

ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్ కింద చెల్లింపుల కోసం ఆటోమేటిక్ రీప్లెనిష్‌మెంట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఫాస్టాగ్, ఎన్‌సీఎంసీ కార్డులలో బ్యాలెన్స్ ఖాతాదారుడు సెట్ చేసిన మొత్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ రిప్లెనిష్‌మెంట్ జరుగుతుంది. అలాగే బ్యాలెన్స్ థ్రెషోల్డ్ మొత్తం కంటే తక్కువగా ఉంటే కస్టమర్ యూపీఐ లైట్ వాలెట్‌ను లోడ్ చేయడానికి ఆటో రిప్లెనిష్‌మెంట్ సదుపాయం ఉపయోగపడుతుంది.

E-mandate: ఫాస్టాగ్, మెట్రోకార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. ఆటోమేటిక్‌గా రీచార్జ్ అయ్యే వెసులుబాటు.. పూర్తి వివరాలు
Fastag
Follow us

|

Updated on: Jun 09, 2024 | 12:33 PM

ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. అలాగే వాటిని మరింత సులువుగా, సులభంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఫాస్టాగ్, మెట్రో కార్డు వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఆర్‌బీఐ ఇ-మాండేట్ ద్వారా వాటిని ఆటోమేటిక్ రీచార్జి చేసుకునే సౌకర్యం కల్పించింది. దీని వల్ల డిజిటల్ లావాదేవీలు సులభమవుతాయి. అంతరాయం లేకుండా కొనసాగుతాయి.

ప్రయాణ సమయంలో..

రోడ్డు మార్గంలో, మెట్రోలలో ప్రయాణాలు చేసే సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. రిజర్వ్ బ్యాంక్ ఇ-మాండేట్ ద్వారా పునరావృత లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి అనుమతి లభించింది. వినియోగదారులు ఆటోమేటిక్ రిప్లెనిష్మెంట్(నింపడం) సౌకర్యం ద్వారా ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)లను రీచార్జి చేయవచ్చు.

ఆటోమేటిక్ రీప్లెనిష్‌మెంట్..

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్ కింద చెల్లింపుల కోసం ఆటోమేటిక్ రీప్లెనిష్‌మెంట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఫాస్టాగ్, ఎన్‌సీఎంసీ కార్డులలో బ్యాలెన్స్ ఖాతాదారుడు సెట్ చేసిన మొత్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ రిప్లెనిష్‌మెంట్ జరుగుతుంది. అలాగే బ్యాలెన్స్ థ్రెషోల్డ్ మొత్తం కంటే తక్కువగా ఉంటే కస్టమర్ యూపీఐ లైట్ వాలెట్‌ను లోడ్ చేయడానికి ఆటో రిప్లెనిష్‌మెంట్ సదుపాయం ఉపయోగపడుతుంది. ఇందుకోసం యూపీఐ లైట్ ను ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి ఆర్బీఐ తీసుకురానుంది.

డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం..

చిన్న విలువ కలిగిన డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంపై ఆర్బీఐ దృష్టి సారించింది. డిజిటల్ భారత్‌ను సాధించడానికి చర్యలు చేపట్టింది. యూపీఐ లైట్ ను ఇ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్‌తో ఏకీకృతం చేయడం వల్ల టైర్ 2, 3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఆర్ బీఐ తీసుకున్న చొరవ మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుంది.

లావాదేవీలు సులభం..

ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు బ్యాలెన్స్‌లను అధిగమించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. వినియోగదారులు తమ బ్యాలెన్స్‌లను ఎన్సీఎంసీ, ఫాస్టాగ్, ఇతర ఖాతాలలో స్వయంచాలకంగా భర్తీ చేయడానికి అనుమతి లభిస్తుంది. వారు నిర్ణయించిన స్థాయి కంటే బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు చాలా ఉపయోగంగా ఉంటుంది.

ఇ-మాండేట్ అంటే ఏమిటి?

ఇ-మాండేట్ అంటే ఎలక్ట్రానిక్ మాండేట్. ఇది వినియోగదారు జారీ చేసిన బ్యాంక్, ఇతర సంస్థలకు ఇచ్చే స్టాండింగ్ ఆర్డర్. డిజిటల్ ప్రాతిపదికన వినియోగదారు బ్యాంక్ ఖాతా నుంచి స్వయంచాలకంగా తీసివేయమని వారికి ఆదేశిస్తుంది. ఖాతాదారుల విభిన్న డిమాండ్లను తీర్చడానికి డిజిటల్ చెల్లింపు సేవలను ఉపయోగించడాన్ని ఇ-ఆదేశం సులభతరం చేస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) దీనిని ప్రారంభించాయి. ఆదేశం మొదట ఆఫ్‌లైన్‌లో ఉండేది. కానీ ఇ-ఆదేశం క్రమంగా అమలు చేయబడింది. బిల్లులు చెల్లించడానికి, సీప్ లకు సభ్యత్వం పొందేందుకు, బీమా చెల్లింపులు, వినోద సేవలకు ఇ-మాండేట్ ఉపయోగపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!