AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tejas Express: తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులోని సీట్ల ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రైల్వే మంత్రి.. ఎందుకంటే..

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొన్ని మార్పులను చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ మేరకు ఈ రైలుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు..

Tejas Express: తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులోని సీట్ల ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రైల్వే మంత్రి.. ఎందుకంటే..
Railways Minister Ashwini Vaishnaw
Subhash Goud
|

Updated on: Feb 25, 2023 | 3:23 PM

Share

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సంబంధించిన సీట్ల ఫోటోలతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు. రైలు లోపలి భాగం వాలు సీట్లను చూపిస్తూ ఫోటోను షేర్‌ చేశారు. ఈ ఫోటోలను మంత్రి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో సోషల్‌ మీడియా వేదికగా యూజర్లు స్పందిస్తున్నారు. భారతదేశంలో ప్రవేశపెట్టిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మొదటి సెమీ-హైస్పీడ్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ రైలు. ఇది ఆటో మేటిక్‌ డోర్‌లతో కూడిన ఆధునిక ఆన్‌బోర్డు సౌకర్యాలను కూడా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ రైలులో సీట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఫిబ్రవరి 26 నుంచి చెన్నై-మధురై మధ్య నడిచే తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు తాంబరం స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్‌య రైల్వే డివిజన్‌ ప్రకటించింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్‌ నం.22671) చెన్నై ఎగ్మోర్‌ స్టేషన్‌ నుంచి ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ఇది మధురైకి మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం.22672) మధురై నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు చెన్నై ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రస్తుతం ఈ రెండు రైళ్లు తిరుచ్చి, దిండిగల్‌ రైల్వే స్టేషన్‌లలో ఆగుతున్నాయి. అయితే ఈ చెన్నై-మధురై-చెన్నై తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇప్పుడు ట్రయల్‌ బేసిస్‌లో ఫిబ్రవరి 26 నుంచి ఆరు నెలల పాటు తాంబరం రైల్వే స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే కమీషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రకటించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రూ. 10 లక్షలు పెట్టి సాంగ్ తీసి యూట్యూబ్‌లో పెడితే..
రూ. 10 లక్షలు పెట్టి సాంగ్ తీసి యూట్యూబ్‌లో పెడితే..
నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్
నవ నారసింహ క్షేత్రాల యాత్ర: ఒకసారి దర్శిస్తే మీ గ్రహ దోషాలు మటాష్
విజయ్-రష్మికల వెడ్డింగ్‌పై గబ్బర్ సింగ్ బ్యాచ్ వీడియో వైరల్
విజయ్-రష్మికల వెడ్డింగ్‌పై గబ్బర్ సింగ్ బ్యాచ్ వీడియో వైరల్
ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా..
ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా..
పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు..జారుకుంటున్న విదేశీ ప్లేయర్లు
పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు..జారుకుంటున్న విదేశీ ప్లేయర్లు
కొండచిలువ రక్తంతో మనుషుల బరువు తగ్గి, గుండె పదిలంగా ఉంటుందట..!
కొండచిలువ రక్తంతో మనుషుల బరువు తగ్గి, గుండె పదిలంగా ఉంటుందట..!
పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం అప్డేట్
పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం అప్డేట్
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?