AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మళ్లీ సీన్ రివర్స్..బంగారం ధరల్లో ఊహించని మార్పు..! తులం ఎంతంటే…

బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఇది లాభదాయకం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. కానీ, ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌, వచ్చే పండుగల నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు అంటున్నారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం అయింది.

Gold Price: మళ్లీ సీన్ రివర్స్..బంగారం ధరల్లో ఊహించని మార్పు..! తులం ఎంతంటే...
Gold Rate
Follow us
Jyothi Gadda

|

Updated on: May 07, 2025 | 6:57 AM

Gold Rate Today: మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,847లకు చేరుకుంది. అదే క్రమంలోనే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. రూ.9,026లు పలుకుతోంది. ఇక,18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రు.7,385లకు అమ్ముడవుతోంది.

పలు నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.90,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,470 వద్ద కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

అలాగే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.90,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.98,470 వద్దకు చేరింది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.90,410కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.98,620 వద్ద కొనసాగుతుంది.

కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.90,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.98,470కు చేరింది.

బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.90,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,470 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలు పరిశీలించినట్టయితే…

ఇకపోతే, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో వెండి ధర గ్రాముకు రూ.107.80 లు కాగా, కిలో వెండి ధర రూ.1,07,800.

మార్కెట్ నిపుణుల మేరకు..

బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఇది లాభదాయకం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. కానీ, ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌, వచ్చే పండుగల నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు అంటున్నారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షిణా శిబిరాల పైన భారత వైమానిక దళం దాడులు చేసింది. దీంతో దక్షిణాసియాలో యుద్ధం ప్రారంభం అయింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా భారీగానే కనిపించే అవకాశం ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..