Breaking: గాలి ద్వారా వ్యాప్తిస్తున్న వైరస్..! : డబ్ల్యూహెచ్ఓ

డబ్ల్యూహెచ్ఓ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. కోవిడ్ 19 గాలిలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇది 8 గంటల పాటు గాలిలో ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.

Breaking: గాలి ద్వారా వ్యాప్తిస్తున్న వైరస్..! : డబ్ల్యూహెచ్ఓ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 08, 2020 | 12:12 PM

డబ్ల్యూహెచ్ఓ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. కోవిడ్ 19 గాలిలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇది 8 గంటల పాటు గాలిలో ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. మనుషుల మధ్య దూరంతో పాటు మొఖానికి అడ్డుగా మాస్క్ ఉండాల్సిందేనంటున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది పూర్తిగా రక్షణ కల్పించే దుస్తులను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు

గతంలో తుమ్మిన, దగ్గిన, ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు ఇతరుల మీద పడితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇందుకు మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలని, అదేవిధంగా చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు సూచించారు. అయితే, వైరస్ రోజుకోకకొత్త రూపాంతంర చెందునట్లు నిపుణులు చేస్తున్న వాదన బలం చేకూరుస్తుంది. గాలిద్వారా కూడా సంక్రమిస్తుందని, దీనికి ఆధారాలున్నాయని పేర్కొంటూ డబ్ల్యూహెచ్ఓకి వందలాది మంది శాస్త్రవేత్తల బృందం బహిరంగ లేఖ రాశారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సూచనలు, సిఫార్సులను సవరించాలని కోరుతూ డబ్ల్యూహెచ్ఓకి శాస్త్రవేత్తలు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా మరిన్ని పరిశోధనలు జరిగాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు