AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొలంబోలో మరోసారి బాంబుల కలకలం

ఉగ్రవాదుల అమానుషమైన దాడులకు లంక మారణహోమంగా మారింది. నిన్న ఒక్కరోజే తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో తెగబడ్డారు. ఈ ఘటనలో 290 మంది మృతి చెందగా.. 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఇలా ఉంటే ఈరోజు ఉదయం కొలంబో విమానాశ్రయం వద్ద మరో బాంబును గుర్తించారు శ్రీలంకన్ పోలీసులు. సైన్యం సరైన సమయానికి ఆ బాంబును నిర్వీర్యం చేయడంతో భారీగా ప్రాణ హాని తప్పింది.

కొలంబోలో మరోసారి బాంబుల కలకలం
Ravi Kiran
|

Updated on: Apr 22, 2019 | 11:49 AM

Share

ఉగ్రవాదుల అమానుషమైన దాడులకు లంక మారణహోమంగా మారింది. నిన్న ఒక్కరోజే తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో తెగబడ్డారు. ఈ ఘటనలో 290 మంది మృతి చెందగా.. 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఇలా ఉంటే ఈరోజు ఉదయం కొలంబో విమానాశ్రయం వద్ద మరో బాంబును గుర్తించారు శ్రీలంకన్ పోలీసులు. సైన్యం సరైన సమయానికి ఆ బాంబును నిర్వీర్యం చేయడంతో భారీగా ప్రాణ హాని తప్పింది.