ఏజ్ బారా..? ఓటేసేశాం

దేశవ్యాప్తంగా మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా తమ వయసును పక్కనపెట్టి పోలింగ్ బూత్‌కు వచ్చి అందరినీ ఉత్సాహపరుస్తున్నారు కొందరు వృద్ధులు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో వృద్ధ దంపతులు ప్రభాకర్ భీడే(93), సుషీలా భీడే(88) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుణేలోని మయూర్ కాలనీలో […]

ఏజ్ బారా..? ఓటేసేశాం
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2019 | 12:15 PM

దేశవ్యాప్తంగా మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా తమ వయసును పక్కనపెట్టి పోలింగ్ బూత్‌కు వచ్చి అందరినీ ఉత్సాహపరుస్తున్నారు కొందరు వృద్ధులు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో వృద్ధ దంపతులు ప్రభాకర్ భీడే(93), సుషీలా భీడే(88) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుణేలోని మయూర్ కాలనీలో ఈ ఇద్దరు ఓటేశారు.