AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vasanth Kollimarla

Vasanth Kollimarla

Correspondent (Vijayawada) - TV9 Telugu

Vasanth.kollimarla@tv9.com

వసంత్ కొల్లిమర్ల,2017 లో ఎలక్ట్రానిక్ మీడియాలో అడుగు పెట్టాను.AP24/7, MAHA NEWS,HMTV, న్యూస్ చానల్స్,INDIA HERALD WEB SITE లో పని చేసిన అనుభవం ఉంది.విజయవాడ శాతవాహన కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్న నేను , డిగ్రీ పూర్తయిన తరువాత ఎంబీఏ డిస్ కంటిన్యు చేసి ట్రైనీ రిపోర్టర్గా AP24/7లో జాయిన్ అయ్యాను, జర్నలిజం కెరియర్లో,లైఫ్ స్టైల్, క్రైమ్, పోలిటీకల్ బీట్స్లో స్టాఫ్ రిపోర్టర్గా విజయవాడ , హైదరాబాద్లో పని చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కోనసీమ అల్లర్లు,కందుకూరు తొక్కిసలాట, గోదావరి జిల్లాల్లో వరదలు, కృష్ణా వరదలు,గోదావరిలో బోటు మునక కృష్ణా నదిలో బోటు మునక, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్ యాత్ర, హై కోర్టులో కీలక కేసులతో పాటు , చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణల స్కిల్ స్కాం కేసులతో పాటు, వైసీపీ ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన లిక్కర్ స్కాం కేసులు, 2019,2024 ఎన్నికల కవరేజ్లో పాల్గొన్నాను.2023లో టీవీ9లో రిపోర్టర్గా జాయిన్ అయ్యాను.

Read More
Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!

Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!

8వ తరగతి చదువుతున్న 26 మంది విద్యార్థులు చికెన్ బిరియాని తిన్నారని క్రమశిక్షణ చర్యల పేరుతో ప్రిన్సిపాల్ విద్యార్థులను చితకబాదారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలూరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయం హాస్టల్లో విద్యార్థులు రెండుసార్లు బయట వ్యక్తుల ద్వారా బిరియాని ప్యాకెట్స్‌ని..

Penuganchiprolu: మటన్ పెట్టలేదని.. తిరుపతమ్మ ఆలయం వద్ద భక్తులపై యాచకుల దాడి

Penuganchiprolu: మటన్ పెట్టలేదని.. తిరుపతమ్మ ఆలయం వద్ద భక్తులపై యాచకుల దాడి

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులపై యాచకులు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. తమకు మాంసాహార భోజనం పెట్టలేదన్న కోపంతో యాచకులు భక్తులపై దాడికి తెగబడినట్లు సమాచారం. ఈ దాడిలో నలుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Vijayawada Crime: విడాకులు ఇవ్వలేదనీ.. రోడ్డుపై వెంటాడి భార్యను హత్య చేసిన భర్త! ఆ తర్వాత సీన్ ఇదే

Vijayawada Crime: విడాకులు ఇవ్వలేదనీ.. రోడ్డుపై వెంటాడి భార్యను హత్య చేసిన భర్త! ఆ తర్వాత సీన్ ఇదే

Man stabs wife to death in broad daylight at Suryaraopet: సూర్యరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో భార్యను దారుణంగా హత్య చేశాడు విజయ్ అనే వ్యక్తి. నూజివీడుకు చెందిన స్టాఫ్ నర్స్ సరస్వతి, విజయవాడకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ ఇద్దరు 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు..

Andhra: అలా ఎలా మోసపోయావ్ పోలీసన్న.. ఫోన్ చేశారని జస్ట్ లింక్ క్లిక్ చేశాడు.. కొన్ని సెకన్లలోనే..

Andhra: అలా ఎలా మోసపోయావ్ పోలీసన్న.. ఫోన్ చేశారని జస్ట్ లింక్ క్లిక్ చేశాడు.. కొన్ని సెకన్లలోనే..

అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Jaggaiahpet: సైకిల్‌పై వెళ్తూ ఒక్కసారిగా కింద పడ్డ బాలుడు.. స్థానికులు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా.

Jaggaiahpet: సైకిల్‌పై వెళ్తూ ఒక్కసారిగా కింద పడ్డ బాలుడు.. స్థానికులు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా.

జగ్గయ్యపేటలో పదవ తరగతి విద్యార్థి వెంకట్ గణేష్ హార్ట్‌స్ట్రోక్‌తో చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. ఉదయం ట్యూషన్‌కు వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలం క్రితం తండ్రి మృతి చెందగా, ఇప్పుడు కొడుకు కూడా ... ...

పెళ్లి చేస్తామంటూ ప్రేమ జంటను పోలీస్ స్టేషన్‌కు పిలిచిన అమ్మాయి తండ్రి.. ఇంతలోనే షాక్!

పెళ్లి చేస్తామంటూ ప్రేమ జంటను పోలీస్ స్టేషన్‌కు పిలిచిన అమ్మాయి తండ్రి.. ఇంతలోనే షాక్!

మైలవరం పట్టణానికి చెందిన చింతల వెంకటయ్య తన కుమార్తె డిగ్రీ పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం సాధించి ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో విజయవాడలో బ్యాంక్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న తమ కుమార్తె హైదరాబాద్‌కు చెందిన యువకుడితో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

Vijayawada: ‘నా ఫోటో ఏ పోలీస్ స్టేషన్‌కి అయినా పంపు.. వారికే దడ పుడుతుంది’.. కండక్టర్‌కు మహిళ వార్నింగ్

Vijayawada: ‘నా ఫోటో ఏ పోలీస్ స్టేషన్‌కి అయినా పంపు.. వారికే దడ పుడుతుంది’.. కండక్టర్‌కు మహిళ వార్నింగ్

జగ్గయ్యపేట డిపో బస్సులో మహిళా ప్రయాణికురాలి హంగామా చేసింది విజయవాడ-పెనుగంచిప్రోలు రూట్‌లో బస్సులో ఆమె చేసిన హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు డ్రైవర్, కండక్టర్ సూచనలను పట్టించుకోకుండా.. వారికే తిరిగి వార్నింగ్ ఇచ్చింది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

రూ. 1500 లంచం కేసులో 13 ఏళ్ల విచారణ.. సంచలన తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు

రూ. 1500 లంచం కేసులో 13 ఏళ్ల విచారణ.. సంచలన తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారికి విజయవాడ ఏసీబీ కోర్టు తగిన శిక్ష విధించింది. 13 ఏళ్ల పాటు విచారణ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమట చెందిన కె. వెంకట నాగ బాబు ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ లో ఏసీ, కూలర్ రిపేర్ చేసినందుకు బిల్లులు ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వ జనరల్ హాస్పటల్ సిబ్బంది లంచం డిమాండ్ చేశాడు.

Andhra Pradesh: గాజులు కొందామని వెళ్లిన మహిళలు.. అక్కడున్నదాన్ని చూసి పరుగో పరుగు.. వీడియో వైరల్..

Andhra Pradesh: గాజులు కొందామని వెళ్లిన మహిళలు.. అక్కడున్నదాన్ని చూసి పరుగో పరుగు.. వీడియో వైరల్..

గాజులు కొందామని వెళ్లిన మహిళలతో షాపు యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గాజుల షెల్ఫ్‌లో నుంచి దాదాపు 6 అడుగుల పొడవున్న పాము బుసకొడుతూ బయటికి వచ్చింది. భయంతో అంతా పరుగులు తీశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra: హైవేపై దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్.. పోలీసులను చూసి ఒక్కసారిగా బ్రేకులు.. కట్ చేస్తే

Andhra: హైవేపై దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్.. పోలీసులను చూసి ఒక్కసారిగా బ్రేకులు.. కట్ చేస్తే

హైవేపై దూసుకుతున్న లారీ.. సడన్‌గా పోలీసులను చూసి ఆగింది. అనుమానమొచ్చి దాన్ని పూర్తిగా చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. అందులో ఉన్నది చూసి నిర్ఘాంతపోయారు పోలీసులు. ఇంతకీ అందులో ఏముందంటే.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి మీరూ లుక్కేయండి.

ఒకే ఒక్క అరెస్ట్‌.. హైకోర్టులో జైభీం మువీ సీన్‌ రిపీట్! ఇక పోలీసులకు దబిడిదిబిడే..

ఒకే ఒక్క అరెస్ట్‌.. హైకోర్టులో జైభీం మువీ సీన్‌ రిపీట్! ఇక పోలీసులకు దబిడిదిబిడే..

సౌందర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసుల వైఖరిని ఎండగట్టిన ఏపీ హైకోర్టు.. మఫ్టీలో వెళ్లి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించింది. 22వ తేదీన 5 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్న నాటి నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు మొత్తం సీసీ కెమెరాలను ఫుటేజ్, పోలీసుల అదుపులో ఉన్న రెండు రోజుల సెల్ టవర్ లొకేషన్ సైతం తమ ముందు ఉంచాలని టెలికాం కంపెనీనీ..

Vijayawada: ‘అమ్మ చదువుకోమంటోంది..’ తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు

Vijayawada: ‘అమ్మ చదువుకోమంటోంది..’ తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు

విజయవాడలోని ఒక బాలుడు తన తల్లిని చదువుకోమని బలవంతం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి, తన కుమారుడు చదువుకునేలా ప్రోత్సహించడంతో, బాలుడు కోపంతో ఈ పని చేశాడు. ఏసీపీ దుర్గా రావు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి, చదువు ప్రాముఖ్యతను వివరించారు. చివరకు, బాలుడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు.